హైదరాబాద్, సెప్టెంబర్ 30: రిటైల్ మొబైల్ విక్రయ సంస్థ సెలెక్ట్ మొబైల్..దసరా, దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకొని ‘టెక్ ఫెస్ట్’ పేరుతో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. అక్టోబర్ 31 వరకు ఉండనున్న ఈ ఆఫర్లలో భాగంగా 40 అంగుళాల ఎల్ఈడీ టీవీని రూ.15 వేల లోపు అందిస్తున్నట్లు కంపెఈన సీఎండీ వై గురు తెలిపారు. అలాగే 55 అంగుళాల టీవీని రూ.30 వేల లోపు, ఎంపిక చేసిన స్మార్ట్ఫోన్స్ కొనుగోలు చేసిన వారికి రూ.5 వేల విలువైన స్మార్ట్వాచ్ను కేవలం రూపాయికి అందిస్తున్నట్లు చెప్పారు.
టెక్ ఫెస్ట్ ఆఫర్ల వివరాలు