కొన్ని దుస్తులు, ఇంకొన్ని ఆభరణాలు, మరికొన్ని యాక్సెసరీస్.. చూడగానే ఫ్లాట్ అయిపోతాం. మనవే అనిపించుకునేదాకా కుదుటపడదు మనసు. కానీ ఎప్పుడూ మనమే ఫ్లాట్ అవ్వడం కాదు, మనకోసం ఫ్లాట్ అయిపోయే నగలూ ఉన్నాయి. అవే.. �
రిటైల్ మొబైల్ విక్రయ సంస్థ సెలెక్ట్ మొబైల్..దసరా, దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకొని ‘టెక్ ఫెస్ట్' పేరుతో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. అక్టోబర్ 31 వరకు ఉండనున్న ఈ ఆఫర్లలో భాగంగా 40 అంగుళాల ఎల్ఈడ
బడ్జెట్లో మంచి ఫోన్ కొనాలనుకుంటున్నారా? బెస్ట్ ఆఫర్ల కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే ఇదే మంచి తరుణం. అమెజాన్ మొబైల్ సేవింగ్స్ డేస్ సేల్ను ప్రారంభించింది. ఆగస్టు 16 నుంచి ఆగస్టు 19 వరకు ఈ సేల్ కొన�
వస్తువుల వేలం | రాచకొండ కమిషనరేట్ పరిధిలో వినియోగంలో లేని వస్తువులకు 5S నిర్వహణలో భాగంగా బుధవారం అంబర్పేట్లోని కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్లో వేలం వేశారు.
దివ్యాంగులకు చేయూత | దేశంలో ఎక్కడా లేనివిధంగా దివ్యాంగులకు పింఛన్లు, వారికి అవసరమైన అధునాతన ఉపకరణాలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని రాష్ట్ర సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.