మహారాష్ట్రలో స్థానిక, పురపాలక సంస్థలకు ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రెవెన్యూ మంత్రి, రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బావన్కులే సంచలన వ్యాఖ్యలు చేశారు.
Kurnool Bus Accident | బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు (Travels Bus) కర్నూలు జిల్లా చిన్న టేకూరు వద్ద ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.
సిటీ పోలీస్ ఈస్ట్జోన్ పరిధిలో చోరీకి గురైన రూ.25లక్షల విలువైన 100 మొబైల్స్ను సోమవారం అంబర్పేటలోని కార్యాలయంలో ఈస్ట్జోన్ డీసీసీ బాలస్వామి ఆధ్వర్యంలో యజమానులకు అందజేశారు.
‘పాత మొబైల్ ఫోన్లకు ప్లాస్టిక్ సామాన్లు ఇస్తాం’ అంటూ మీ ఊరిలోకి ఎవరైనా వస్తున్నారా..? మీ వద్దనున్న పాత మొబైల్ ఫోన్ను ఇచ్చేసి డబ్బులుగానీ, ప్లాస్టిక్ సామాన్లుగానీ తీసుకుంటున్నారా..? ఈ పాత మొబైల్స్ తీ
Crime news | నదిలో విషం పోస్తుండగా అడ్డుకున్న వ్యక్తిని ముగ్గురు దుండగులు కొట్టిచంపారు. మహారాష్ట్ర (Maharastra) లోని పాల్ఘర్ జిల్లా (Palgarh district) లో ఈ దారుణం జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Top Cop's Phones Snatched | పోలీస్ ఉన్నతాధికారి అయిన ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ) చేతిలో ఉన్న రెండు మొబైల్ ఫోన్లను బైక్పై వచ్చిన దొంగలు లాక్కెళ్లారు. సున్నితమైన సమాచారం ఉన్న ఆ మొబైల్ ఫోన్లు హై సెక్యూరిటీ ఏరియాలో చోరీ కావ�
మొబైల్ ఫోన్లు నేరుగా ఉపగ్రహాలతో అనుసంధానం అయ్యేందుకు అవకాశం కలిగించే కొత్త చిప్సెట్ను అభివృద్ధిపరచేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కాలిఫోర్నియాలో జరిగిన ఆల్-ఇన్ సదస్స
మొబైల్ ఫోన్లు, వాటి విడిభాగాలపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను 5 శాతానికి తగ్గించాలని భారతీయ సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) మంగళవారం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
mobile phones | బాధితుల నుంచి ఫిర్యాదు రావడంతో వారికి సంబంధించిన ఏడు సెల్ ఫోన్లు రికవరీ చేసి వారికి అప్పగించామన్నారు పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్. సెల్ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేశామన్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు తిరుపతిలోని ఇతర అనుబంధ ఆలయాల్లో స్వామివారికి భక్తులు కానుకలుగా ఇచ్చిన మొబైల్ ఫోన్లను వేలం వేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
స్పెషల్ డ్రైవ్ ద్వారా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల రికవరీ చేసి బాధితులకు అప్పగిస్తున్నట్లు ఎస్పీ ఎం రాజేష్ చంద్ర తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన బాధితులకు అం