పుస్తకాలను దూరం పెడుతూ.. సెల్ఫోన్లకు దగ్గరవుతున్న విద్యార్థుల్లో మార్పు తెచ్చేందుకు ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు రీడింగ్ కార
తమిళనాడు వ్యాప్తంగా ఆలయాల్లో మొబైల్ ఫోన్ల వినియోగంపై నిషేధాన్ని అమలు చేయాలని మద్రాస్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆలయాల పవిత్రతను కాపాడుకొనేందుకు ఈ చర్యలు తీసుకోవాలని సూచించింది.
మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా బన్సి గ్రామం కీలక నిర్ణయం తీసుకొన్నది. ఆ గ్రామంలోని 18 ఏండ్లలోపువారు మొబైల్ఫోన్ వాడకుండా నిషేధం విధించింది. రాష్ట్రంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకొన్న మొదటి గ్రామ పంచాయతీగ�
అరటి బోదెలకు కట్టిన ప్లాస్టిక్ కంటైనర్లు పాగ్లా నదిలో బంగ్లాదేశ్ వైపు ప్రవహిస్తున్నాయి. బీఎస్ఎఫ్ జవాన్లు వీటిని గమనించారు. వెంటనే ఆ ప్లాస్టిక్ బాక్సులను ఒడ్డుకు తెచ్చి తెరిచి చూశారు. అందులో పలు కం�
రిటైల్ మొబైల్ విక్రయ సంస్థ సెలెక్ట్ మొబైల్..దసరా, దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకొని ‘టెక్ ఫెస్ట్' పేరుతో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. అక్టోబర్ 31 వరకు ఉండనున్న ఈ ఆఫర్లలో భాగంగా 40 అంగుళాల ఎల్ఈడ
బెంగళూరు: మొబైల్ ఫోన్లు చోరీ చేసేందుకు ఒక దొంగ రాత్రంతా షోరూమ్లోనే ఉన్నాడు. ఉదయం శుభ్రం చేసేందుకు షాప్ను తెరువగానే దొంగిలించిన ఫోన్లతో అక్కడి నుంచి పారిపోయాడు. అయితే పోలీసులు చాకచక్యంగా ఆ దొంగను పట్ట
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ సతీశ్ మహానా ఇవాళ ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. సభా కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో ఎవరి ఫోన్ మోగినా ఆ ఫోన్ను సీజ్ చేస్తామని ఆయన హెచ్చ�
ప్రస్తుతం చాలా మంది యాపిల్ ఐఫోన్ కొనాలంటే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే సాధారణంగా ఏదైనా మొబైల్ కొంటే, దానితోపాటు చార్జర్ కచ్చితంగా ఇస్తారు. గతంలో అయితే ఇయర్ ఫోన్స్ కూడా మొబైల్తోపాటే లభించేవి. తర్వాత్తర్వా�
కీవ్: యుద్ధంలో బుల్లెట్ల వర్షం కామన్. దూసుకువస్తున్న ఆ బుల్లెట్ల నుంచి తప్పించుకోవడం సైనికులకు ఓ పెద్ద టాస్క్. కొన్ని సందర్భాల్లో ఏవేవో ఆ జవాన్ల ప్రాణాలను కాపాడుతుంటాయి. ఇక ప్రస్తుతం రష్య�