మొబైల్ ఫోన్లు, వాటి విడిభాగాలపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను 5 శాతానికి తగ్గించాలని భారతీయ సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) మంగళవారం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
mobile phones | బాధితుల నుంచి ఫిర్యాదు రావడంతో వారికి సంబంధించిన ఏడు సెల్ ఫోన్లు రికవరీ చేసి వారికి అప్పగించామన్నారు పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్. సెల్ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేశామన్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు తిరుపతిలోని ఇతర అనుబంధ ఆలయాల్లో స్వామివారికి భక్తులు కానుకలుగా ఇచ్చిన మొబైల్ ఫోన్లను వేలం వేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
స్పెషల్ డ్రైవ్ ద్వారా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల రికవరీ చేసి బాధితులకు అప్పగిస్తున్నట్లు ఎస్పీ ఎం రాజేష్ చంద్ర తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన బాధితులకు అం
మొబైల్ ఫోన్ల ఎగుమతులు భారీగా పెరిగాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి రూ. 2 లక్షల కోట్ల విలువైన ఫోన్లు ఇతర దేశాలకు ఎగుమతి కాగా, వీటిలో రూ.1.5 లక్షల కోట్ల విలువైన ఐఫోన్లు ఉన్నాయని కేంద్ర మంత్రి అశ్వినీ వైష�
ప్రజలు విలువైన వస్తువులు తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని రాచకొండ సీపీ సుధీర్బాబు అన్నారు. ప్రజలు పోగొట్టుకున్న రూ.3కోట్ల విలువచేసే 1016 మొబైల్ ఫోన్లను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు స్వాధీనం �
కాండిడ్ ఫొటోగ్రఫీ.. అంటే, ఎదుటివారి నిజమైన భావోద్వేగాలను, సహజమైన వ్యక్తిత్వాన్ని చిత్రీకరించే కళ. వైవిధ్యానికి, సహజత్వానికి గౌరవం ఇచ్చే కళ. మీరు ఫొటో తీయాలనుకున్న వ్యక్తి సంతోషంగా నవ్వుతున్న సమయంలోనో, ఉ�
నేటి సమాజంలో చదువు కన్నా మొబైల్ చూడటంలోనే పిల్లలు ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. ఇది తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు పెద్ద తలనొప్పిగా మారింది. అయితే పిల్లల మొబైల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాల వినియోగంపై ఆంక�
క్లాస్రూముల్లో సెల్ఫోన్ల వినియోగాన్ని నిషేధించాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి భావిస్తున్నది. విద్యార్థులు చదువుపై దృష్టిపెట్టకుండా నిత్యం సెల్ఫోన్ వినియోగిస్తున్నట్టు ఉన్నతాధికారుల దృష్టికి వ�
డిజిటల్ స్క్రీన్స్ (మొబైల్ ఫోన్లు, ల్యాప్ట్యాప్, ట్యాబ్, కంప్యూటర్లు)ను పెద్ద ఎత్తున వాడుతున్న కుటుంబాల్లోని పిల్లల్లో భాషా నైపుణ్యాలు దెబ్బతింటున్నాయని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది. పిల్లల మ�