కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది, కరువు వచ్చిందని ప్రజలు బాధపడు తున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. కేసీఆర్ రైతు బంధు, రైతుబీమా, కేసీఆర్కిట్, మిషన్ భగీరథ ద్వారా �
Harish Rao | అబద్దాలను ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరిస్తూ కాలయాపన చేస్తున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. షాద్నగర్ మాజీ ఎ�
అయోధ్య రామ మందిరంలో శ్రీ బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియంలో మంగళవారం శ్రీ రాముని పట్టాభిషేకాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు.
MLC Vanidevi | కాంగ్రెస్ పార్టీకి ఇన్నేండ్లు గుర్తుకు రాని పీవీ నరింహారావు ఇప్పుడే గుర్తొచ్చారా..? అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వాణిదేవీ ఫైర్ అయ్యారు. ఎన్నికలు రాగానే కాంగ్రెస్ నాయకులకు పీవీ గుర్తుకు వస్తున్నార
అనారోగ్యంతో అపోలో దవాఖానలో చేరి చికిత్స పొందిన ఎమ్మెల్సీ వాణీదేవి బుధవారం డిశ్చార్జ్ అయ్యారు. వారంక్రితం గుండె సంబంధిత సమస్యలతో దవాఖానలో చేరిన ఆమెకు డాక్టర్లు బైపాస్ సర్జరీ చేశారు.
బంగారు తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ సారథ్యంలో ప్రగతి పనులు వేగంగా సాగుతున్నాయి. నగరాలకు దీటుగా పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఇందులో భాగంగానే నియోజకవర్గంలో ఒక్కరోజే రూ.160.33 కోట్లతో అభివృద్ధి పనుల
రానున్న వర్షాకాలన్ని దృష్టిలో పెట్టుకొని నాలా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం బేగంపేట్లోని బ్రాహ్మణవాడిలో నాలా పనులను ఆమ
రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగానికి పెద్దపీట వేస్తుందని మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో దేశంలో మిగతా రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచేలా మౌలిక వసతులు కల్పిస్తున్నామని త�
ఆర్కేపురం, జూన్ 28 : పీ.వీ.నరసింహారావు దేశానికి చేసిన సేవలు మరువలేనివని ఎమ్మెల్సీ వాణీదేవి పేర్కొన్నారు. సోమవారం పీ.వీ. 101 జయంతి కార్యక్రమాన్ని గురుదత్త గ్యాస్ సర్వీసెస్ పీ.వీ.కిరణ్రావు, సుధీర్రెడ్డి ఆధ