మాదాపూర్ : మహిళలు పారిశ్రామికవేత్తలుగా రాణించాలంటే రుణ సంస్థల నుండి సులభంగా రుణాలు పొందే వెలుసుబాటు కల్పించాలని, అటువంటప్పుడే మహిళలు స్వయం ఉపాధితో పాటు పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతారని ఎమ్మెల్సీ కల్వ�
కొండాపూర్, అక్టోబర్ 4: భారతదేశం భిన్న చారిత్రాత్మక కట్టడాలకు నిలయమై అర్కిటెక్చర్ హబ్గా ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానం పొం దిందని చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. మాదాపూర్లోని శ్రీ వ
కొండాపూర్ : జాతిపిత మహాత్మా గాంధీ సిద్ధాంతాలను, ఆశయాలను ఆచారించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలంగాణ శాసన మండలి సభ్యురాలు, ప్రముఖ విద్యావేత్త సురభి వాణీదేవి అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించు కుని మాదాపూర
Hyderabad | జాతిపిత మహాత్మా గాంధీ జీవిత విశేషాలను వివరిస్తూ హైదరాబాద్లో ఛాయాచిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు. శనివారం నాడు గాంధీ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని
రూ. 3కోట్లతో నిర్మించిన ఎస్సీ, ఎస్టీ బాలుర హాస్టల్ ప్రారంభం పాల్గొన్న విప్ గాంధీ, ఎమ్మెల్సీ వాణి దేవి, ప్రభుత్వ కార్యదర్శి నవీన్ మిట్టల్ కొండాపూర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్యానికి ప్రథమ ప్�
బన్సీలాల్పేట్ : పేదలందరికీ నాణ్యమైన విద్య అందించాలన్నదే తమ ప్రధాన లక్ష్యమని, విద్య ఒక్కటే పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును అందిస్తుందని శాసన మండలి సభ్యురాలు ఎస్.వాణిదేవి అన్నారు. బన్సీలాల్పేట్ డివిజ
ముషీరాబాద్: పలు సంస్కరణలు తీసుకువచ్చి కష్టాల్లో ఉన్న దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దిన ఘనత మాజీ ప్రధానీ పీవీ.నరసింహారావుకే దక్కిందని దేవాదాయ శాఖ మంత్రి ఐ ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. దేశం ఎంతగానో అభివృ�
యాదాద్రి: లక్ష్మీనరసింహస్వామి బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం నూతన భవన నిర్మాణానికి శనివారం భూమి పూజ నిర్వహించారు. యాదగి రిగుట్ట పట్టణంలో నూతనంగా నిర్మించే భవన భూమి పూజలో ఎమ్మెల్సీ సురభి వాణిదేవి పాల్గొని
అమీర్పేట్, ఆగస్టు 11 : ఎస్ఆర్నగర్ వయోధికుల మండలి ఆధ్వర్యంలో కొనసాగుతున్న సామాజిక సేవలు ఎంతో అమూల్యమైనవని ఎమ్మెల్సీ వాణీదేవి అన్నారు. వరల్డ్ ఎల్డర్స్ డే వేడుకలను ఎస్ఆర్నగర్ సీనియర్ సిటిజన్స్
అమీర్పేట్ : ఎస్ఆర్నగర్ వయోధికుల మండలి ఆధ్వర్యంలో కొనసాగుతున్న సామాజిక సేవలు ఎంతో అమూల్యమైనవని ఎమ్మెల్సీ వాణీదేవి అన్నారు. కొవిడ్ కారణంగా గత రెండు సంవత్పరాలుగా వరల్డ్ ఎల్డర్స్ డే వేడుకలను నిర్వ
బోడుప్పల్, ఆగస్టు 7: ముఖ్యమంత్రి కేసీఆర్ సమర్థ నాయకత్వంలో రాష్ట్రం అన్నిరంగాల్లో ప్రగతి సాధిస్తున్నదని ఎమ్మెల్సీ సురభి వాణీదేవి అన్నారు. శనివారం బోడుప్పల్ అఖిల బ్రాహ్మణ వికాస సమితి ఆధ్వర్యంలో బ్రాహ�