‘దేశ ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన సేవలను మర్చిపోలేం. ఆయన గురించి మరిన్ని కొత్త విషయాలతో సినిమా తెరకెక్కిస్తా’ అంటున్నారు పీవీ మనవరాలు అజిత. ఇందుకోసం తెరాస ఎమ్మెల్సీగా పనిచేస్తున్న తల్లి వాణీదేవి స�
తెలంగాణ రాష్ట్రంలో క్రీడాకారులకు బంగారు భవిష్యత్ ఉందని, పిల్లలపై బలవంతంగా చదువుల భారం వేస్తున్న తల్లిదండ్రులు వారిలో ప్రతిభను ప్రోత్సహించేందుకు ముందుకురావాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపి�
మహేశ్వరం : రాష్ట్రంలో ఉన్న గ్రామీణ ప్రాంత రోడ్ల మరమ్మతులు, అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మన్సాన్పల్లిలో రూ.1.50 కోట్ల�
మణికొండ : నగర శివారు ప్రాంతాల ప్రజలకు శాశ్వతంగా తాగునీటి సమస్యలను పరిష్కరించడమే రాష్ట్ర సర్కారు ప్రధాన ధ్యేయమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి పేర్కొన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోన�
నల్లకుంట రత్నానగర్ వద్ద రక్షణ గోడ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అంబర్పేట : హైదరాబాద్ నగరంలో నాలాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర
సిటీబ్యూరో, డిసెంబర్ 12(నమస్తే తెలంగాణ)/ ఖైరతాబాద్, డిసెంబర్ 12: ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఎక్స్పో ఆదివారం ముగిసింది. పీపుల్స్ ప్లాజాలో రెండు రోజుల పాటు జరిగిన ఈవీ ఎక్స్పోలో వాహనదారులకు కంపెనీలు అవగాహన
అమీర్పేట్ : ఎస్ఆర్నగర్ వయోధికుల మండలి ఆధ్వర్యంలో కొనసాగుతున్న సామాజిక సేవలు ఎంతో అమూల్య మైనవని ఎమ్మెల్సీ వాణీదేవి అన్నారు. ఆస్టర్ ఫ్రైమ్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఎస్ఆర్నగర్ సీనియర్స్ సిటిజన్ కౌన్�
హిమాయత్నగర్ : బముఖ ప్రజ్ఞాశాలి,బభాషాకోవిదుడు భారత మాజీ ప్రధానమంత్రి పి.వి నరసింహారావు దేశానికి అందించిన సేవలు స్ఫూర్తి దాయక మని పి.వి శతజయంతి ఉత్సవ కమిటీ ఛైర్మన్, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు అన్నారు. స
మొయినాబాద్ : హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ సురబీ వాణీదేవి తోలుకట్టా గ్రామానికి విచ్చేసి గ్రామంలో ఉన్న పీవీ నర్సింహారావు మెమోరియల్ ట్రస్ట్ను సందర్శి�
ఎన్నారై | శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూర్, వంశీ - శుభోదయం సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో భావకవితా పితామహుడు పద్మ భూషణ్ దేవులపల్లి కృష్ణశాస్త్రి 124 జయంతిని అంతర్జాల వేదికగా ఘనంగా నిర్వహించారు.
ఇల్లందకుంట : టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాప్ యాదవ్ గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని ఎమ్మెల్సీ సురభి వాణీదేవి అన్నారు. గురువారం మండలంలోని సిరిసేడు గ్రామంలో అపర్ణ సోమేశ్వర దేవాలయం, ఇల�
ఆధ్యాత్మిక, ధార్మిక చింతన కలిగించడంతో పాటు చిత్రాలు అద్భుతంగా ఉన్నాయని ఎమ్మెల్సీ సురభి వాణీదేవి అన్నారు. మాదాపూర్లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ‘ప్రయాస్, ధార్మిక్ చిహ్న్’ల పేరిట ఏర్పాటు �
అలంపూర్: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బుధవారం ఎమ్మెల్సీ వాణీదేవి అలంపూరు జోగుళాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకున్నారు. వారికి ఆలయ ఈవో వీరేశం,ఆలయ కమిటీ చైర్మన్ రవిప్రకాశ్గౌడ్, అర్చక�