వెయ్యిమంది రేవంత్రెడ్డిలు వచ్చినా తెలంగాణలో కేసీఆర్ చరిత్రను తుడిచివేయలేరని, తెలంగాణ ఉన్నంత వరకు కేసీఆర్ సజీవంగా నిలిచి ఉంటారని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ స్పష్ట�
బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ సిఫారసు మేరకు మంజూరైన రూ.19,16,500 విలువచేసే 56 సీఎంఆర్ఎఫ్(ముఖ్యమంత్రి సహాయ నిధి) చెకులను శనివారం లబ్ధిదారులకు అందజేశారు. ఖమ్మం నగరంలోని బీఆర్ఎస�
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత ఏర్పడిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఎకరాకూ నీళ్లు ఇవ్వలేదన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అ�
ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ను మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే టీ హరీశ్రావు శనివారం రాత్రి హైదరాబాద్లో పరామర్శించారు.
బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆ పార్టీ ఆధ్వర్యంలో మూడ్రోజులపాటు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది వేడుకలు ఉమ్మడి ఖమ్మంజిల్లాలో ఘనంగా జరిగాయి.
తెలంగాణ ప్రజలతో కేసీఆర్ది పేగుబంధమని, కొట్లాడి తెలంగాణను సాధించుకున్నాం తప్ప ఢిల్లీ పెత్తందారుల మెహర్బానీతో కాదని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే తాతా మధుసూదన్ స్పష్టంచేశారు.
రాష్ట్రంలో రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేలు జరిగిందా.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనా.. అనే దానిపై బహిరంగ చర్చకు సిద్ధమా..? అని బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ రాష
రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేలు జరిగిందా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనా? అనే దానిపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ వ్యవసాయశాఖ మంత్రి తుమ్�
నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న ఏనుగుల రాకేశ్రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఏర్పాటు చేసిన ప్రచార రథాలను(ఆటోలను) రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, బీ
మూడు నియోజకవర్గాల్లో శుక్రవారం జరిగే ఎమ్మెల్సీ సన్నాహక సమావేశాల్లో మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు పాల్గొననున్నట్లు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఒక ప్రకటనలో తెలిపారు.
బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపు ఖాయమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత సోమవారం సాయంత్రం తన స్వగ్రామమైన పిండిప్రోలులో ఆయన విలేక
అలవిగాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలకులు.. వాటిని అమలుచేయకుండా ఈ ఎన్నికల్లో ఓట్లెలా అడుగుతారని ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ప్రశ్నించారు. అవాకుల�
ఖమ్మం ఎంపీగా నామా నాగేశ్వరరావు గెలిస్తేనే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అమలవుతాయి.. గడపగడపకు వెళ్లండి.. ప్రతి తలుపు తట్టి కాంగ్రెస్ మోసాన్ని వివరించి నామా విజయానికి నడుం బిగించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే �
అధికారంలో లేమని అధైర్యపడొద్దు.. నేను ఎవరికీ భయపడను.. నన్ను మంచి మెజార్టీతో గెలిపించండి.. మీకు అన్నివిధాలా అండగా ఉంటా.. ఎంతటి కష్టాన్నైనా ఎదురొంటానని బీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంటరీ అభ్యర్థి నామా నాగేశ్వరరావ�
ఆరు గ్యారెంటీల పేరిట ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 120 రోజుల్లో చేసిందేమీ లేదని ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. పెనుబల్లి మండల బీఆర్ఎస్ పార్టీ �