అభివృద్ధి, సంక్షేమ పథకాలను దేశవ్యాప్తం చేసేందుకే సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ను స్థాపించారని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్�
గడిచిన తొమ్మిదేళ్లలో రాష్ట్రంలో 23 వేలకు పైగా కొత్త పరిశ్రమలు ఏర్పాటయ్యాయని, 2.90 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి అద్భుతంగా కొ
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు 2023- 24 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.221.72 కోట్లతో బడ్జెట్ రూపొందించగా సభ్యులు ఆమోదించారు. మంగళవారం కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో నగర మేయర్ పునుకొల్లు నీరజ అధ్యక్షత�
బెంగుళూరు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన తాతా నిఖిల్ చౌదరికి పలువురు ప్రముఖులు నివాళి అర్పించారు. ఆదివారం ఆయన స్వగ్రామమైన పిండిప్రోలులో నిఖిల్చౌదరి సంతాప సభ నిర్వహించారు.
ఖమ్మం శివారు వీ వెంకటాయపాలెంలోని వందెకరాల స్థలంలో బుధవారం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) బహిరంగ సభ దద్దరిల్లింది. ఈ నెల 8న ముఖ్యమంత్రి కేసీఆర్ సభ నిర్వహించాలని నిర్ణయించి సభ ఇన్చార్జిగా రాష్ట్ర ఆర్థి�
రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమాన్ని గమనించిన దేశ ప్రజలందరూ సీఎం కేసీఆర్ పాలనవైపు చూస్తున్నార�
ఆంధ్రప్రదేశ్- తెలంగాణ రాష్ర్టాలను కలపాలని దుర్మార్గపు వ్యాఖ్యలు చేసిన ఉండవల్లి అరుణ్కుమార్, సజ్జల రామకృష్ణారెడ్డిపై టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మండిపడ్డారు.