నియమ నిష్టలతో నెల రోజులపాటు కఠోర ఉపవాస దీక్షలు చేసిన ముస్లింలు ఈద్-ఉల్-ఫితర్ను గురువారం అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. గత నెల 12వ తేదీ నుంచి ప్రారంభించిన రంజాన్ ఉపవాస దీక్షలను బుధవారం సాయంత్రం �
కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్లే పంటలు ఎండిపోతున్నాయని, ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని లోక్సభా పక్ష నేత, ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం స్థానాన్ని బీఆర్ఎస్సే కైవసం చేసుకుంటుందని బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అధ్య�
ఖమ్మం నగరానికి చెందిన రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రకు రెండోసారి సైతం రాజ్యసభకు అవకాశం కల్పించడం పట్ల బీఆర్ఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో ఈ నెల 7వ తేదీ సాయంత్రం 4 గంటలకు జరిగే మాజీ సీఎం కే
పదుల సంఖ్యలో స్టాళ్లు.. రకరకాల వాహన మోడళ్లు.. సందడిగా స్టాళ్లు.. కిటకిటలాడుతూ మైదానం.. ప్రతినిధుల డోమోలు.. వినియోగదారుల ప్రశ్నలు.. బ్యాంకర్ల రుణ ఆఫర్లు.. కొనుగోళ్ల హడావుడి.. వెరసి ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడ
వాహన ప్రేమికులు అబ్బురపడేలా ‘నమస్తే తెలంగాణ’, తెలంగాణ టుడే’ ఖమ్మం నగరంలో ఆటో ఎక్స్పో షో నిర్వహించాయని, ఆయా మీడియా సంస్థల చేసిన కృషి అభినందనీయమని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. ఖమ్మం నగరంలో రెండో రోజ�
వాహన ప్రేమికుల కోసం ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల గ్రౌండ్లో రెండ్రోజులపాటు ‘నమస్తే తెలంగాణ’, తెలంగాణ టుడే’ పత్రికల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటో ఎక్స్పో దిగ్విజయంగా ముగిసింది.
బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తనను గెలిపించాయని బీఆర్ఎస్ భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం ఎమ్మెల్యేగా విజయం సాథి�
వచ్చే సాధారణ ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న పువ్వాడ అజయ్కుమార్ గెలుపును కాంక్షిస్తూ నవంబర్ 5వ తేదీన ఖమ్మం నగరంలో సీఎం కేసీఆర్ నిర్వహించే ప్రజా ఆశీ�
‘మీ ఓటుతో అసెంబ్లీ గుమ్మంలోకి ఎమ్మెల్యేగా పాలేరు బిడ్డను పంపిస్తే నియోజకవర్గంలోని దళితులందరికీ దళితబంధు పథకం వర్తింపజేస్తాం. నిత్యం ప్రజల మధ్య ఉంటూ.. వారి బాగోగులు తెలుసుకుంటూ ఆపదలో ఆదుకునే కందాళ ఉపేం�
పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఆస్పత్రుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వాటి స్థాయిని పెంచుతూ సౌకర్యాలు కల్పిస్తోంది
‘చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, ఎవరూ ఊహించని విధంగా ఖమ్మం నగరంలో మున్నేరు ఉధృతంగా ప్రవహించింది. ఆ ముప్పును సమర్థంగా ఎదుర్కొన్నాం. ఇందుకోసం కృషి చేసిన అధికారులు, సిబ్బందిని అభినందిస్తున్నాం’ అని రాష్ట్ర రవ
కాంగ్రెస్ పార్టీది మోసాల చరిత్ర అని, కుంభకోణాలకు ఆ పార్టీ మారుపేరని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు విమర్శించారు. గజం స్థలం అడిగినందుకే ముదిగొండల్లో నిరుపేదలను పిట్టల్లా కాల్చి �
పోరాడి సాధించుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో తీర్చిదిద్ది దేశంలోనే అగ్రగామిగా నిలిపారని, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ హ్యాట్రిక్ సాధించి మూడోసారి సీఎం కావడం ఖాయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్ర�