తెలుగు లోగిళ్లలో కలబంద అతి సాధారణంగా కనిపిస్తుంది. కలబంద అన్ని రకాల నేలల్లో, చిన్న కుండీల్లోనూ పెరుగుతుంది. ఇది ఎడారి మొక్క. ఎక్కువ సూర్యరశ్మిలో పెరుగుతుంది.
తెలుగు వాళ్లకు శాంతా బయోటెక్నిక్స్ పేరు సుపరిచితమే. ఈ సంస్థ వ్యవస్థాపకుడు వరప్రసాద్ రెడ్డి పేరు కూడా తెలిసిందే. ఫార్మా రంగంలో అంతగా ప్రసిద్ధి చెందినవి ఈ రెండు పేర్లు. కాబట్టి, వరప్రసాద్ రెడ్డి ఏ బయోటె�
కనపర్తి.. కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని గ్రామం. రమేశ్ చెప్పాల తన స్వగ్రామం కనపర్తితో తనకున్న అనుబంధాన్ని, అనుభవాల్ని, అనుభూతుల్ని తలుచుకుంటూ ‘కథల మండువ’ మా కనపర్తి ముషాయిరా 2 పేరుతో 18 కథలుగా అక్షరీకర�
కోహినూర్ వజ్రం దొరికిన నేల మీద తల్లికి కిరీటం ఉండకూడదా? 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఆరాధించే మాతృమూర్తిని పార్టీ కోణంలో రూపొందిస్తారా? అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభీ వాణీదేవి ప్రశ్నించారు.
ఇంటింటా ఉంటుంది తులసి. ప్రతి వాకిట్లో పలకరిస్తుంది తులసి. హిందువులకు పవిత్రమైన మొక్క ఇది. ఆధ్యాత్మికంగానే కాదు ఔషధ పరంగానూ ప్రాధాన్యం కలిగినది. తులసి సులభంగా పెరుగుతుంది.
రావి చెట్టును అశ్వత్థ వృక్షం అని పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం ఫైకస్ రెలిజియోస. ఎక్కువ కాలం పొడి వాతావరణం ఉండే ప్రాంతాల్లో రావి చెట్టు పెరుగుతుంది. ఇది 98 అడుగుల ఎత్తు వరకు ఎదుగుతుంది. రావి మాను చుట్టుకొ
రామానంద తీర్థ మెమోరియల్ స్కూల్ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. సోమవారం బేగంపేటలోని రామానంద తీర్థ మెమోరియల్ స్కూల్లో దాతల సహకారంతో నూతనంగా న�
ఢిల్లీలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ‘భారత రత్న’ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొని నగరానికి వచ్చిన ఎమ్మెల్సీ వాణీదేవికి ఎయిర్పోర్టులో బంధుమిత్రులు ఘనంగా స్వాగతం పలికారు.
బహుభాషా కోవిదుడు, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం ‘భారతరత్న’ ప్రకటించగా, శనివారం ఢిల్లీలో పీవీ కుటుంబ సభ్యులు పురస్కారం అందుకున్నారు. ఈ క్రమంలో వారు తిరిగి హైదరాబాద్కు చేరుకున్న సందర�
MLC Vanidevi | ఉస్మానియా యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సెంటెనరీ పైలాన్ను(OU Centenary Pylon) పట్టభద్రుల ఎమ్మెల్సీ సురభి వాణీదేవి(MLC Surabhi Vanidevi) బుధవారం ప్రారంభించారు.
ఫిలాంత్రోఫిక్ సొసైటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఉభయ తెలుగు రాష్ర్టాలకు చెందిన 30మంది మహిళలకు ఉమెన్ ఐకాన్-2024అవార్�
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మెల్సీ సురభి వాణీదేవి అన్నారు. ఆదివారం మూసాపేట పాటిదార్ భవనంలో బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవం నిర్వహించారు.