కళాకారుడి కుంచె నుంచి జాలువారిన ప్రతి చిత్రం సమాజానికి ఓ మంచి సందేశాన్నిస్తున్నదని ఎంఎ ల్సీ సురభి వాణీదేవి అన్నారు. ఈ మేరకు మాసబ్ ట్యాంక్లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ య�
నమస్తే తెలంగాణ - ముల్కనూరు ప్రజా గ్రంథాలయం సంయుక్తంగా నిర్వహించిన ‘జాతీయ స్థాయి కథల పోటీ - 2022’ బహుమతి ప్రదానోత్సవాన్ని నేడు హైదరాబాద్లో నిర్వహించనున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాల ద్వారా పేదల సొంతింటి కల నెరవేరిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం జూబ్లీ హిల్స్ నియోజకవర్గం �
దేశంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలో 64శాతం రాష్ట్రంలోనే ఉండటం గర్వకారణమని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. గురువారం సైదాబాద్, సంతోష్నగర్లలో నూతనంగా నిర్మించిన సైదాబాద్, ఐఎస్ సదన్ పోలీస్స్టేషన్ల నూ�
విస్తారమైన ఇండియన్ - పసిఫిక్ మహా సముద్ర తీర దేశాల మధ్య సత్సంబంధాలపై విస్తృత అధ్యయనం జరగాల్సిన అవసరం ఉన్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్కుమార్ అన్నారు.
తెలంగాణ మోడల్ కావాలని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ నాయకత్వం ఎంతో అవసరమని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చా�
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాతే బ్రాహ్మణ పరిషత్ స్థాపనతో బ్రాహ్మణులకు సముచిత స్థానం లభించిందని, అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు బ్రాహ్మణుల సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు చేపట్టలేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాద�
యాదాద్రి భువనగిరి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నగరి ఎమ్మెల్యే రోజా ఇవాళ యాదాద్రి వచ్చారు. ఈ సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి వారిని రోజా దర్శించుకుని, మొక్కులు చెల్లించు�
జూబ్లీహిల్స్లోని డా.బీఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఔషధ వనాన్ని శాసనమండలి సభ్యురాలు సురభి వాణీదేవి గురువారం ప్రారంభించారు.