తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ను స్ఫూర్తిగా తీసుకుంటామని ఎమ్మెల్సీలు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్రెడ్డి తదితరులు ప్రతినబూనారు. భవిష్యత్తు రాజకీయాల్లో ఆయనే తమకు గురువు అని చెప్పుకున్నారు.
బడ్జెట్లో కేటాయింపులకు, ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు పొంతన కుదరడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి అన్నారు. మండలిలో బడ్జెట్పై చర్చలో ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లకు బడ్జెట్�
సు ప్రీం కోర్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ కేటీఆర్ అప్పీల్ను కొట్టి వేసిందని కాంగ్రెస్ నాయకులు చెప్పడం శుద్ధ అబ ద్ధమని, కాంగ్రెస్ నాయకుల మాటలు అవగాహన రాహిత్యానికి నిదర్శనమని ఎమ్మెల్సీ శేరి
విభజన చట్టానికి అనుగుణంగా కేంద్రం రాష్ర్టానికి బయ్యారం ఉక్కు కర్మాగారం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులు కేటాయించడం లేదని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు.
ప్రభుత్వం అభివృద్ధిలో పోటీ పడాలి తప్ప, విగ్రహాలు మార్చడంలో కాదని, 14 ఏండ్ల తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన బతుకమ్మను తీసేసి కేవలం చేయిగుర్తు కోసమే తెలంగాణ అస్తిత్వమైన బతుకమ్మ, కిరీటం తీసేసి విగ్రహాన్
ప్రతిపక్షాలను తిట్టడంతో ఉన్న శ్రద్ధ సీఎం రేవంత్, మంత్రులకు ధాన్యం కొనుగోలులో లేదని ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి అన్నారు. శనివారం మెదక్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో జర్నలిస్టులతో ఆయన చిట్చాట్ నిర్వ�
వరద సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ఇందుకు సీఎం రేవంత్రెడ్డి వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జీ జగదీశ్రెడ్డి డిమాండ్ చేశారు. వరదల్లో కొట్టుకుపోతున్న వారిని �
ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకునే ప్రయ త్నం చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి మండిపడ్డారు.
పోతరాజుల విన్యాసాలు, యువకుల కేరింతలు, మహిళల పూనకాలు, బ్యాండ్మేళాల మధ్య మెదక్ పట్టణంలో ఆదివారం మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో నల్లపోచమ్మకు బోనాలు తీశారు. ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. సాయంత్రం పట్టణ�
మెదక్ పార్లమెంట్ పరిధిలో సోమవారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 5.30 గంటలకు ఎన్నికల అధికారులు మాక్ పోలింగ్ నిర్వహంచారు. ఆ తర్వాత పోలింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ఉత్సాహంగా ఓటర్లు ఓటు హక్కును వి
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్లకు ఓటువేస్తే రేషన్ కార్డులను రద్దు చేసి, ప్రజా సంక్షేమ పథకాలను ఆపేస్తారని ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి అన్నారు. మంగళవారం బీఆర్ఎస్ అభ్య ర్థి వెంకట్రామిరెడ్�
మెదక్ పట్టణంలో గురువారం నిర్వహించిన బీఆర్ఎస్ కార్నర్ మీటింగ్ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. ధ్యాన్చంద్ చౌరస్తా నుంచి రాందాస్ చౌరస్తా వరకు నిర్వహించిన ర్యాలీలో (రోడ్షో) మెదక్ పా