నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేసినట్లు సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి అన్నారు. గురువారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా మెదక్ జిల్లా �
ప్రజా గాయకుడు, రచయిత, యుద్ధనౌక గద్దర్(74) ఇక లేరు. హైదరాబాద్లోని అపోలో దవాఖానలో గుండెపోటుతో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. 10 రోజుల క్రితం గుండెపోటుతో గద్దర్ దవాఖానలో చేరారు.
శాసనమండలిలో శనివారం జరిగిన ప్రశ్నోత్తరాల సెషన్లో మత్సకారుల సమస్యలపై సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి మాట్లాడారు. తెలంగాణ ప్రాంతంలో గతంలో చేపలు దొరకడం కష్టంగా ఉండేదన్నార�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హవేళీఘనపూర్ మండలం సర్దన గ్రామంలో నిర్వహిస్తున్న ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎ�
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాగునీటి దినోత్సవాన్ని నర్సాపూర్ నియోజక వర్గంలోని చిలిపిచెడ్ మండలంలో వైభవంగా నిర్వహించారు. అజ్జమర్రి చెక్డ్యాం వద్ద మంజీరా నదిపై నిర్మించిన చెక్
తెలంగాణ రాష్ర్టాభివృద్ధ్దికి నిధు లు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతుందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ధ్వజమెత్తారు. రామాయంపేట మండలం కోనాపూర్ పెద్దతండాలో బుధవారం సేవాలాల్, జగదాంబమా�
కరెంటు విషయంలో తెలంగాణ రాష్ట్రం అనేక విజయాలు సాధించిందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు చెప్పారు. సీఎం కేసీఆర్ అద్భుతంగా పనిచేస్తున్నారని, తెలంగాణ దేశానికి తలమానికంగా మారి
కారును ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలైన ఘటన కొల్చారం పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసులు, స్థానికు ల కథనం ప్రకారం.. పాపన్నపేట మండ లం ఎల్లాప
ధాన్యం సేకరణ త్వరగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి మంత్రి గంగుల కమలాకర్ను ఫోన్లో కోరారు. బుధవారం ఆయన మెదక్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న సందర్భంగా రోడ్లప
గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి తెలిపారు. ఆదివారం మండలంలోని గవ్వలపల్లిలో రూ.10 లక్షల నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు
ఇటీవల జరిగిన విడుదలైన పదో తరగతి ఫలితాల్లో విద్యార్థిని దివ్య పాపన్నపేట మండలంలో టాపర్గా నిలిచింది. తల్లిదండ్రులు కోలోయిన ఆ విద్యార్థిని పై చదువులకు అండగానిలవాలని ఇటీవల ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన �
Medak | ఆ విద్యార్థినికి తల్లిదండ్రులు లేరు. అయినప్పటికీ ఎలాంటి ఆత్మస్థైర్యం కోల్పోకుండా పది ఫలితాల్లో టాపర్గా నిలిచింది. చదువుల్లో ఎంతో చురుకైన ఆ విద్యార్థినికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రె�
మంజీరా నది ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నది. గరుడగంగ మంజీరా పుష్కరాలను రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి శనివారం ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. మొదటి రోజు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల
మెదక్ జిల్లా పేరూరు వద్ద గరుడ గంగ తీరాన వెలసిన సరస్వతీ మాత ఆలయ సమీపంలో మంజీర నది పుషరాలు శనివారం ప్రారంభమయ్యాయి. రంగంపేట పీఠాధిపతి మాధవానంద సరస్వతీ ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు. పుష్కరాల వద్ద తాగు�