టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వేసే ప్రతి అడుగు విజయ పథమేనని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు అన్నారు.
ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన ముగించుకొని తిరిగివస్తున్న సందర్భంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేశారు. ఆ�
వేముల వాడ టౌన్ మే23 : వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారిని సోమవారం ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో ర�
యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారిని గురువారం ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యే పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఆలయ అర్చకులు, సిబ్బ�
మియాపూర్ : రంగారెడ్డి , మేడ్చల్ జిల్లాల టీఆర్ఎస్ అధ్యక్షులుగా ఎమ్మెల్యే కిషన్రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజులను నియమించినందుకు గాను మంత్రులు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో కలిసి విప్ ఆరెకపూడి గాంధీ సీఎ�
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవిని బాధ్యతగా భావిస్తా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మేడ్చల్, జనవరి26(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ, శం
New Year calendar | కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్వీ కార్యకర్త రవికిరణ్ రూపొందించిన ఆంగ్ల సంవత్సరాది 2022 క్యాలెండర్ను రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆదివారం ఆవిష్కరించ�
కడ్తాల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన
మాదాపూర్ : ఈ నెల 25న మాదాపూర్లోని హైటెక్స్ ప్రాంగణంలో జరగనున్న టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సభను దృష్టిలో ఉంచుకొని ఆహ్వన కమిటీలు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు ఏర్పాట్ల పనులను పరిశీలిస్తున్న�
మాదాపూర్ : ఈ నెల 25న జరగనున్న ప్లీనరీ సమావేశాన్ని దృష్టిలో ఉంచుకొని కమిటీ సభ్యులు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, ఎమ్మెల్సీలు నవీన్రావు, శంబీపూర్ రాజు, టీఎస్ఐఐసి చైర్మెన్ బాలమల్లుతో పాటు స్�
దుండిగల్,సెప్టెంబర్ 23 : అన్నివర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తుందని దుండిగల్ మున్సిపాలిటీ కౌన్సిలర్ శంభీపూర్కృష్ణ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని దుండిగల్
దుండిగల్,సెప్టెంబర్ 22 : పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తను కంటికిరెప్పలా కాపాడుకుంటామని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర నేత శంభీపూర్రాజు అన్నారు. ఇటీవల నిజాంప
దుండిగల్, సెప్టెంబర్ 9 : పేద ప్రజల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శంభీపూర్రాజు అన్నారు. కుత్
మంత్రి కేటీఆర్ సహకారంతో అభివృద్ధి పనులు రూ.27లక్షలతో సీసీరోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు దుండిగల్, ఆగస్టు 21 : నగర శివారు మున్సిపాలిటీల్లో మంత్రి కేటీఆర్ �