దుండిగల్,జూన్3:కరోనా పట్ల అప్రమత్తంగా ఉం డాలని ఎమ్మెల్యే కేపీ,వివేకానంద్,ఉమ్మడిరంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ,టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శంభీపూర్రాజు అన్నారు.నిజాంపేట మున్సిప�
గాజులరామారం/ కుత్బుల్లాపూర్ , ఏప్రిల్ 10 : సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంభీపూర్రాజు అన్నారు. తడి, పొడి చెత్త �
జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని రింగ్బస్తీలో గల కాళికాదేవి ఆలయ ప్రథమ వార్షికోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్, ఎమ్మెల్సీలు నవీన్రావు, �
దుండిగల్, ఏప్రిల్ 2 : కాలనీలు, బస్తీలల్లో నెలకొన్న సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నామని రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శంభీపూర్రాజు అన్నారు. కుత్బుల్ల�