‘అప్పుడే పుట్టిన బిడ్డను తల్లి ఏ విధంగా భద్రంగా చూసుకుంటుందో, సీఎం కేసీఆర్ చేతుల్లో తెలంగాణను ఉంటేనే అన్ని విధాలుగా బాగుంటుంది’ అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మద్దూరు మ�
జనగామ నియోజకవర్గంలోని ప్రజలకు తన నీలిమా దవాఖానలో ఉచితంగా వైద్య సేవలు అందిస్తానని, ప్రజా సేవ చేసేందుకు వచ్చానని, తనను ఆశీర్వదించాలని బీఆర్ఎస్ జనగామ అభ్యర్థి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రజలను �
బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ మాటే శిరోధార్యంగా ప్రతి ఒక్కరూ పార్టీ గెలుపు కోసం పని చేయాలని, ఆ వర్గం, ఈ వర్గమంటూ ఏమి లేదని మనమంతా ఒక్కటే సీఎం కేసీఆర్ వర్గమని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి నాయకులు, కార్యకర
‘దేశంలో ఎక్కడాలేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది బీఆర్ఎస్ ఫార్టీ.. కానీ ప్రజా సంక్షేమాన్ని అర్రాస్ పెట్టేది కాంగ్రెస్ పార్టీ ..’ అని బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్�
సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమం పథకాలను చూసి మరోసారి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని, బీఆర్ఎస్ను ఆదరించాలని బీఆర్ఎస్ జనగామ అభ్యర్థి డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రజలన�
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆశీస్సులతో జనగామ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని బీఆర్ఎస్ జనగామ అభ్యర్థి, ఎమ్మెల్సీ పల్లా రాజే�
ఈ ఎన్నికల్లో తనను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిస్తే జనగామ, చేర్యాల ప్రాంతాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి హామీ ఇచ్చార�
“చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయాలన్నది ఆ ప్రాంత ప్రజల కోరిక.. అదేం పెద్ద విషయం కాదు.. పల్లా రాజేశ్వర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకొని రండి..ప్రభుత్వం ఏర్పడిన నెలరోజుల్లోనే చేర్యాల రెవెన్యూ డివిజ
జనగామను జిల్లా చేసి, గోదావరి నీటితో సస్యశ్యా మలంగా చేసిన సీఎం కేసీఆర్కు ఘన స్వాగతం పలకాలని ప్రజలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. ప్రతి ఇంటి నుంచి స్వచ్ఛందంగా బహిరంగసభకు తరలిరావాలని కో�
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు.