పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో శుక్రవారం ఆయన బీఆర్ఎస్ �
ఈ యాసంగిలో పంట ఎండిపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ఎమ్మెల్సీ ఎంసీకోటిరెడ్డి, నాగార్జునసాగర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని �
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతాంగం కన్నీళ్లు పెడుతున్నదని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. నిడమనూరు మండలంలోని వేంపాడు గ్రామంలో నీళ్లు ఎండిన రైతు చిమట �
తరగతి గదిలోనే సమాజ నిర్మాణం ప్రారంభమవుతుందని, విద్యాబుద్ధులు నేర్పి భవిష్యత్కు బాటలు వేసిన పాఠశాలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని ఎమ్మెల్సీ ఎం.సీ.కోటిరెడ్డి, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీ
మహా శివరాత్రి వేడుకలు జిల్లా వ్యాప్తంగా వైభవంగా నిర్వహించారు. తెల్లవారు జాము నుంచి భక్తులు ఆలయాల్లో బారులు దీరారు. ‘హర హర మహాదేవ శంభో శంకర’, ఓం నమ ః శివాయ నామ స్మరణలతో మార్మోగాయి.
గిరిజనులకు సంత్ సేవాలాల్ మహారాజ్ ఆరాధ్య దైవమని, ఆయన ఆచరణలను పాటించాలని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. ఆల్ ఇండియా బంజారా సేవా సంగ్ ఆధ్వర్యంలో నందికొండ హిల్కాలనీలో ఆదివారం సంత్ సేవాలాల్ మహార�
గత కేసీఆర్ ప్రభుత్వం అన్ని గ్రామ పంచాయతీలకు పక్కా భవనాలు నిర్మించిందని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. అనుముల మండలం కొరివేనుగూడెం గ్రామంలో రూ.25 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు బుధవారం ఆయన శంకుస్థ
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. మండలంలోని కోమటికుంట, బాసోనిబావి తండాల్లో ఎమ్మెల్సీ నిధులు రూ.10లక్షలతో చేపట్టిన సీసీ, బీటీ రోడ్డు పనులను మం
మిర్యాలగూడ పట్టణాభివృద్ధికి మున్సిపల్ వైస్చైర్మన్ దివంగత కుర్ర కోటేశ్వర్రావు చేసిన సేవలు మరువలేనివని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు.
రెడ్డి సంక్షేమ సంఘం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేయాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను సోమవారం పట్టణంలోని సంఘం కార్యాలయంలో ఎమ్మెల్స�
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం హాలియాకు రానున్నారు. హాలియా మున్సిపాలిటీ పరిధిలోని అనుముల గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే సాగర్ నియోజకవర్గ ప్రజా ఆశ్
బీఆర్ఎస్ పార్టీ గెలుపునకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఎ మ్మెల్యే నోముల భగత్కుమార్తో కలిసి ప్రారంభి
నాగార్జునసాగర్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలంతా కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ను మరోసారి అఖండ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర గిరిజన, స్�
మిషన్ భగీరథ నీరు రావడంతో రోగాలకు చెక్ పడిందని, సీజనల్ వ్యాధుల నుంచి విముక్తి కలిగిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ఆదివారం సూ�