అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్ నేతలు.. దమ్ముంటే ఇతర అన్ని పథకాలను కూడా రద్దు చేస్తామని చెప్పాలని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి డిమాండ్ చేశారు.
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం అని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. శుక్రవారం అనుముల మండలం హజారిగూడెంలో రూ. 10 లక్షల సీడీపీ నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించి మాట్లాడారు.
సర్కారు దవాఖానలను రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక వసతులతో తీర్చిదిద్ది పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందిస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. నందికొండ హిల్కాల�
Rythubandhu | నల్లగొండ జిల్లా అనుముల మండలం రామడుగు గ్రామంలో రైతు బంధు వారోత్సవాలను రైతులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి రైతుబంధు జిల్లా అధ్యక్షుడు ఇస్లావత్ రామచంద్ర నాయక్, జడ్ప�