నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలోని పోతునూరు గ్రామ పంచాయతీ పరిధి ఏనెమీదిగూడెం గ్రామానికి చెందిన పందుల నాగయ్య కుమార్తె వైష్ణవి అనారోగ్యంతో బాధపడుతుంది. ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి దృష్టికి తీసుకురాగా �
ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎం.సీ.కోటిరెడ్డి వ్యక్తిగత డ్రైవర్ ఉప్పునూతల నర్సింహ ఇటీవల జరిగిన బైక్ ప్రమాదంలో మృతిచెందాడు. నర్సింహ్మ కుటుంబానికి ఎమ్మెల్సీ కోటిరెడ్డి మం�
MLC Kotireddy | కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను పక్కన పెట్టి నిత్యం రాజకీయ కక్షతోనే బీఆర్ఎస్ నేతలపై కేసులు(Illegal cases) పెట్టిస్తూ కక్ష పూరితంగా ప్రవర్తిస్తున్నదని ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి(MLC Kotireddy) అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనతో విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు మళ్లీ ఉద్యమ నేత, మాజీ సీఎం కేసీఆర్ వైపు ఆశతో చూస్తున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
ఎన్నికల ముందు అన్ని రకాల ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ప్రకటించిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి రైతులను మోసం చేస్తున్నదని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ
పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని, గ్రామగ్రామాన బీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధిని వివరించాలని ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి అన్నారు. త్రిపురారం మండల కేంద్రంలో
రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోక తప్పదని ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నోముల భగత్కుమార్, జాజుల నరేందర్ అన్
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఈ నెల 14న నాగార్జునసాగర్ నియోజకవర్గం హాలియాలో పర్యటించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు జరుగనున్న ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొననున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే నాగార్జునసాగర్ నియోజకవర్గం అభివృద్ధి చెందిందని, సీఎం కేసీఆర్ నియోజకవర్గ అభివృద్ధికి అధిక నిధులు కేటాయించారని ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు.
సమష్టిగా పనిచేసి నాగార్జున సాగర్లో మరోసారి గులాబీ జెండా ఎగుర వేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సూచించారు. ఎమ్మెల్యే నోముల భగత్, ఎమ్�
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ అందుతున్నాయని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. ఆదివారం మాడుగులపల్లి మండలం చిరుమర్తి గ్రామ స�
నిరుపేదలకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తుందని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో 22 మందికి సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.6లక్షల 28వేల చెక్కులను గురువారం ఆయన లబ్ధిదారులకు అందజేశారు.