బాధ్యతాయుతమైన కేంద్రమంత్రి పదవిలో ఉండి రాష్ర్టానికి ఒక్క ఇల్లు కూడా ఇవ్వబోమని చెబుతూ రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా బండి సంజయ్ వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత �
ప్రజల ఆకాంక్షను చాటిచెప్పే ఆయుధమే ఓటు అని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ఆమె ఎక్స్ వేదికగా స్పందిస్తూ రాజ్యాంగ నిర్మాతలు మనకు అప్పగించిన కర్తవ్యాన్ని గుర్తుచేసుకుందామని పేర్�
సోదరి చీటి సకలమ్మ అంత్యక్రియల్లో కేసీఆర్ పాల్గొన్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శుక్రవారం రాత్రి మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో కేసీఆర్ శనివారం సోదరి నివాసప్రాంతమైన మేడ్చల్-మల్కా�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచే అంశాన్ని ఇంకెంత కాలం తాత్సారం చేస్తారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్ల
MLC Kavitha | స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడానికి ఇంకెంత కాలం తాత్సారం చేస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు.
మూసీ ప్రక్షాళన పేరుతో చేపట్టే ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం ఏటీఎంగా మార్చేందుకు కుట్ర చేస్తున్నదని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు.
డెహ్రడూన్ పర్యటనలో గుండెపోటుకు గురై చికిత్స అనంతరం నగరానికి చేరుకున్న సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ను బీఆర్ఎస్ పార్టీ నేతలు బుధవారం పరామర్శించారు.
MLC Kavitha | గిరి ప్రదక్షిణలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనం�
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్మీడియాలో పోస్టు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ జాగృతి మహిళా విభాగం సీసీఎస్ సైబర్క్రై�
75వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురష్కరించుకుని ఈ నెల 26న తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం తెలంగాణ సారస్వత పరిషత్లో ‘గణతంత్ర భారత్ - జాగ్రత్త భారత్' అంశంపై సెమినార్ నిర్వహించనున్నది.
MLC Kavitha | ఎమ్మెల్సీ కవిత ఫోటోలను మార్ఫింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్కు తెలంగాణ జాగృతి మహిళా విభాగం ఫిర్యాదు చేసింది. @AravindAnnaArmy అనే హ్యాండిల్ తో పాటు దీని వెనక ఉన్న వాళ్లపై కేసు నమోదు చేయాలని �
తన మాటలతో రైతులు, ప్రజలను మభ్యపెట్టిన బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్పై విరుచుకుపడ్డారు. గాలిమాటలు మాట్లాడడం మానేసి పసుపునకు మద్దతు ధర సాధించాలని ఎంపీ అరవింద్కు సూచించారు.