నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆది, సోమవారం రెండు రోజులపాటు జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు షెడ్యూల్ ప్రకటించారు. ఆదివారం సాయంత్రం 5. 30 గంటలకు మల్యాల మండలంలో
రంగారెడ్డి జిల్లా హయత్నగర్లో సర్వాంగ సుందరంగా రూపుదిద్దిన శ్రీశ్రీశ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం మరో వారం రోజుల్లో పునఃప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో ఆలయన ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా తెలంగాణ జాగ
రైతు భరోసా నిధుల విడుదలలో తాత్సారంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏకకాలంలో రైతు భరోసా నిధులు ఖాతాల్లో జమ చేయాలని, అలాగే సర్పంచుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్చేశారు.
MLC Kavitha | కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ సర్కార్ వహిస్తున్న నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. మేడిగడ్డ నుంచి ధర్మపురి వరకు వంద కి.మీ. పొడవునా గోదావరిని బీఆర్ఎస్ ప్రభుత్వం సజీ�
‘కాంగ్రెస్ ప్రజా సంక్షేమం, అభివృద్ధిని గాలికి వదిలింది. ప్రజా పాలన పేరిట పగ, ప్రతీకారాలతో పాలనను సాగిస్తున్నది. ఈ మోసకారి ప్రభుత్వానికి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి. ప్రజా వ్యతిరేక �
కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించిన బీసీ కుల గణన లెక్కలనైనా పరిగణనలోకి తీసుకొని రిజర్వేషన్లు ప్రకటించి ఎన్నికలకు పోవాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. కవిత సోమవారం కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో పర్�
సింగరేణిలో 20 వేల మంది యువకులకు కారుణ్య ఉద్యోగాలిచ్చిన ఘనత కేసీఆర్ సర్కారుకే దక్కుతుందని ఎమ్మెల్సీ, టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. సోమవారం టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యా
యువతీయువకులు ప్రతి రోజు వాకింగ్, రన్నింగ్, క్రీడల్లో పాల్గొని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ఎమ్మె ల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మార్చి 2న జరిగే రాచకొండ రన్నర్స్ నిర్వహించబోయే ‘ఆరోగ్య రన్' వాల్పోస్టర్న
దేశంలోని ైస్పెసెస్, టీ, రబ్బర్ బోర్డులకు బడ్జెట్లో నిధులు కేటాయించిన కేంద్రం, పసుపు బో ర్డుకు మాత్రం నయాపైసా ఇవ్వకపోవడం విడ్డూరమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు.
MLC Kavitha | కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఎనిమిది మంది చొప్పున ఎంపీలు ఉన్నా సాధించిన
రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అబద్ధాలతో కాలం వెళ్లదీస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. అబద్ధాన్ని తీసుకుపోయి అద్దం ముందు పెడితే రేవంత్ రూపం కనిపిస్తుందని ఎద్దేవ�