బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నేడు షాబాద్లో నిర్వహించే రైతుధర్నాను విజయవంతం చేయాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, బీఆర్ఎస్ యువనేత పట్నం అవినాశ్రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం రంగారెడ్డి
ఉమ్మడి నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్లోని తన నివాసంలో మంగళవారం సంక్రాంతి సంబురాలు జరుపుకున్నారు. ముగ్గులు వేసి రంగులు అద్దారు. కుటుంబ సభ్యులతో కలిసి పాలు పొంగించారు. రాష్ట్ర ప్రజలు, రైతాంగం సుభి�
సంక్రాంతి వేడుకల్లో భాగంగా సోమవారం నగరవ్యాప్తంగా భోగి పండగను ఘనంగా జరుపుకొన్నారు. పిల్లలు, పెద్దలు, ఉదయాన్నే వీధుల్లో భోగి మంటలు వేశారు. మహిళలు తమ ఇండ్ల ముందు అందమైన రంగవల్లులను తీర్చిదిద్దారు. మరోవైపు �
MLC Kavitha | తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భోగీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కేబీఆర్ పార్క్ వద్ద తెలంగాణ సంస్కృతి ఆధ్వర్యంలో వైభవంగా భోగి వేడుకలు నిర్వహించారు.
పార్టీ ఫిరాయించిన పోచారం శ్రీనివాసరెడ్డిని తెలంగాణ ప్రజలు క్షమించరని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కన్నతల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీకి ఆయన ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతుభరోసా సాయం విష�
మైనార్టీల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. మైనార్టీలపై వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. ఆదివారం ఆమె ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. స్వామి వివే
సీఎం రేవంత్రెడ్డి తనలో ఉన్న ఆర్ఎస్ఎస్ మూలాలతో పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఆదివారం ఆమె ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నిజా�
MLC Kavitha | సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మూలాలు ఆర్ఎస్ఎస్(RSS) ఉన్నాయి. అందుకే మైనారిటీల పట్ల ముఖ్యమంత్రి వివక్ష చూపుతున్నట్లున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha )సంచలన వ్యాఖ్యలు చేశారు.
MLC Kavitha | యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏలోనే ద్వేషం, హింస, విధ్వంసం ఉ�
MLC Kavitha | సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లో పడి హైదరాబాద్కు చెందిన ఐదుగురు యువకులు మృతి చెందడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ
కేసీఆర్ హయాంలో ఎంతగానో అభివృద్ధి చెందిన ఆదివాసీ గూడేలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలో అభివృద్ధికి దూరమై ఆగమయ్యాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒక ప్రకటనలో విమర్శించారు.
MLC Kavitha | కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో ఆదివాసీ గూడేలు ఆగమయ్యాయని ఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అనేక సమస్యల సుడిగుండంలో ఆదివాసీలు జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం హామీలు ఇవ్వడం, ప్రకట
ఫార్ములా-ఈ కారు రేసు కేసులో మరికాసేపట్లో కేటీఆర్ (KTR) ఏసీబీ విచారణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు, ఎమ్మెల్యే కవితతోపాటు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నందీనగర్లో