MLC Kavitha | ఉద్యమ నేత, ప్రజా నాయకుడు కేసీఆర్ను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు తీవ్ర అక్షేపనీయం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
MLC Kavitha | గవర్నర్ ప్రసంగంలో కొత్తం ఏమీ లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. గాంధీ కుటుంబానికి కేవలం ఎన్నికల సమయంలోనే తెలంగాణ గుర్తొస్తుందా ? అంటూ ప్రశ్నించారు.
అపార్ట్మెంట్లోని లిఫ్ట్లో ఏర్పడ్డ టెక్నికల్ సమస్య ఓ పోలీసు అధికారి ప్రాణం తీసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 17వ పోలీస్ బెటాలియన్ ఇన్చార్జి కమాండెంట్ తోట గంగారాం(58) లిఫ్ట్ ఉందనుకుని ముందు కు వ
గిట్టుబాటు ధరలేక నిజామాబాద్ పసుపు రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. వారు రోడ్డెక్కి ఆందోళనలకు దిగుతున్నా పట్టించుకోవడంలేదు ఎందుకని నిలదీశారు. ఎన్నికల ముం
MLC Kavitha | సంచార జాతులకు డీనోటిఫైడ్ జాతుల(డీఎన్టీ) సర్టిఫికెట్లు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
MLC Kavitha | నిజామాబాద్ పసుపు రైతుల ఆందోళనలు ప్రభుత్వానికి కనిపించడం లేదా..? అని రేవంత్ రెడ్డి సర్కార్ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సూటిగా ప్రశ్నించారు.
రేవంత్రెడ్డి 15 నెలల పాలనలో రూ.1.52 లక్షల కోట్ల అప్పులు తెచ్చారే తప్ప తెలంగాణను ఉద్ధరించిందేమీలేదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ‘ఒక్క పెద్ద ప్రాజెక్టు కట్టలేదు.. మంచి పథకాన్ని ప్రారంభించిందిలేదు.. కనీసం ఒ�
మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మల్లాపూర్ డివిజన్లో బీఆర్ఎస్ నేత హమలి సీనన్న ఆధ్వర్
ఈ నెల7న ఔటర్ రింగ్ రోడ్డుపై పెద్ద గోల్కొండ తుక్కుగూడ మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమారున్ని కోల్పోయి శోక సంద్రంలో ఉన్న మాజీ కార్పొరేటర్ తీగల సునరితా రెడ్డి, బీఆర్ఎస్ మలక్ పేట నియోజకవర్గ ఇన్చార్జ
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్కేవీ ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కవిత చిత్రపటానికి శనివారం క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్కేవీ ప్రతినిధి విజయలక్ష�
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శనివారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మె�