ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ నెల 24న మానుకోట జిల్లాలో పర్యటించనున్నారు. కేసముద్రం, కురవి, మరిపెడ, దంతాలపల్లి మండలాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నా రు. దంతాలపల్లి మండలం రామానుజపురం గ్రామానికి చెందిన చ�
దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో రెండో విడుత దళిత బంధు అందని బాధితులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిశారు. నల్లగొండ మాజీ కంచర్ల భూపాల్రెడ్డితో కలిసి గురువారం హైదరాబాద్లోని ఆమె నివాసానికి వెళ్లి గోడు వ�
ఛత్రపతి శివాజీ మహరాజ్ యువతరానికి స్ఫూర్తి అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. శివాజీ జయంతి సందర్భంగా బుధవారం చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
రాష్ట్రంలోనే రెండో అతిపెద్దదైన దురాజ్పల్లి లింగమంతులస్వామి (పెద్దగట్టు) జాతరకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వచ్చారు. మంగళవారం బోనం ఎత్తుకుని మెట్ల మార్గం గుండా వచ్చి చౌడమ్మక
MLC Kavitha | హయత్నగర్, ఫిబ్రవరి 18 : హయత్నగర్ మండల కార్యాలయంలో నూతనంగా పునర్నిర్మాణం చేసి అమ్మవారిని ప్రతిష్టించిన రేణుక ఎల్లమ్మ తల్లిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక �
MLC Kavitha | కేసీఆర్ హయాంలో మహిళలపై నేరాలు చేయాలంటే వెన్నులో వణుకుపుట్టేది అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో మహిళలకు భద్రత లేని పరిస్థితి ఏర్పడిందని కవిత మండిపడ్డారు.
మెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారత విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఉన్నత చదువుల కోసం అమెరికా వచ్చిన విద్యార్థులు ఎలాంటి ఉద్యోగాలు చేయవద్దని ట్రంప్ సర్కారు నిర్ణయించడంతో విద�
బీసీ రిజర్వేషన్ల అంశాన్ని దృష్టి మరల్చడానికి కాంగ్రెస్, బీజేపీ కలిసి డ్రామాలు చేస్తున్నాయని, కులగణన సర్వేలో బీసీల తప్పుడు లెక్కల చర్చను తప్పుదారిపట్టిండానికి మోదీ బీసీనా.. కాదా అన్న చర్చకు సీఎం రేవంత్�
MLC Kavitha | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ (BRS MLC), కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత (K Kavitha) తన తండ్రి జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని హైదరాబాద్ బంజారాహిల్స్లోని నందినగర్లోగల వారి న
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ప్రజల తరఫున ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఖమ్మం రూరల్ మండల పరిధిలో ఉన్న జిల్లా �
బీసీలకు జనాభా దామాషా ప్రకా రం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో శనివారం ఖమ్మంలోని సప్తపది ఫంక్షన్హాల్�