భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను బోధన్ (Bodhan) మండలంలోని ఏ రాజ్ పల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ సీనియర్ నాయకుడు గిర్దార్ గంగారెడ్డి, బోధన్ మాజీ జెడ్పీటీసీ గిర్దార్ లక్ష్మ�
స్వయంగా తాను సమస్యల వలయంలో చిక్కుకుని, యావత్ తెలంగాణను సంక్షోభం ముంగిట నిలిపి, సమాజంలోని సబ్బండ వర్గాలను సతాయిస్తూ, రాష్ర్టాన్ని పరిపాలనపరమైన అగాధంలోకి నెట్టిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, దీన్నుంచి ఎల
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలకు కాంగ్రెస్ అధిష్ఠానం, సోనియాగాంధీ కుటుంబం బాధ్యత వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టంచేశారు. హామీల అమలుపై బాధ్యత తీసుకుని సమాధానం చెప్పాలన
రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు పల్లె రవికుమార్గౌడ్ మంగళవారం తెలంగాణ భవన్లో ప్రమాదవశాత్తు జారి పడడంతో కాలు విరిగింది.
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని వరదరాజులస్వామి ఆలయ పెండింగ్ పనులు పూర్తి చేయించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు విజ్ఞప్తి చేశారు. బుధవారం బీఆర్ఎస్ మర్కూక్ మండల నాయకులు అప్పాల ప్రవీణ్, లక్కాక�
MLC Kavitha | ఉద్యమ నేత, ప్రజా నాయకుడు కేసీఆర్ను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు తీవ్ర అక్షేపనీయం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
MLC Kavitha | గవర్నర్ ప్రసంగంలో కొత్తం ఏమీ లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. గాంధీ కుటుంబానికి కేవలం ఎన్నికల సమయంలోనే తెలంగాణ గుర్తొస్తుందా ? అంటూ ప్రశ్నించారు.
అపార్ట్మెంట్లోని లిఫ్ట్లో ఏర్పడ్డ టెక్నికల్ సమస్య ఓ పోలీసు అధికారి ప్రాణం తీసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 17వ పోలీస్ బెటాలియన్ ఇన్చార్జి కమాండెంట్ తోట గంగారాం(58) లిఫ్ట్ ఉందనుకుని ముందు కు వ
గిట్టుబాటు ధరలేక నిజామాబాద్ పసుపు రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. వారు రోడ్డెక్కి ఆందోళనలకు దిగుతున్నా పట్టించుకోవడంలేదు ఎందుకని నిలదీశారు. ఎన్నికల ముం
MLC Kavitha | సంచార జాతులకు డీనోటిఫైడ్ జాతుల(డీఎన్టీ) సర్టిఫికెట్లు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
MLC Kavitha | నిజామాబాద్ పసుపు రైతుల ఆందోళనలు ప్రభుత్వానికి కనిపించడం లేదా..? అని రేవంత్ రెడ్డి సర్కార్ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సూటిగా ప్రశ్నించారు.
రేవంత్రెడ్డి 15 నెలల పాలనలో రూ.1.52 లక్షల కోట్ల అప్పులు తెచ్చారే తప్ప తెలంగాణను ఉద్ధరించిందేమీలేదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ‘ఒక్క పెద్ద ప్రాజెక్టు కట్టలేదు.. మంచి పథకాన్ని ప్రారంభించిందిలేదు.. కనీసం ఒ�
మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మల్లాపూర్ డివిజన్లో బీఆర్ఎస్ నేత హమలి సీనన్న ఆధ్వర్