దేశంలో మోదీ అవినీతి పాలనను కేసీఆర్ ప్రశ్నిస్తున్నందునే ఆయన్ను ఢీకొనే సత్తా లేక వారి కుమార్తె ఎమ్మెల్సీ కవితను ఆడబిడ్డ అని కూడా చూడకుండా ఈడీ నోటీసుల పేరిట వేధిస్తున్నదని రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం అత్యంత దుర్మార్గమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మండిపడ్డారు.
మహిళా దినోత్సవం రోజే ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇవ్వడం ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వ కక్షపూరిత చర్యేనని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. ప్రపంచమంతా మహిళా దినోత్సవ వేడుకలు
బెదిరించడం, వేధించడం, కేసుల్లో ఇరికించడం.. బీజేపీ విధానమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్ను బద్నాం చేయాలని కేంద్రం ఎన్ని కుట్రలు చేసినా భయపడబోమని స్పష్టంచ�
కొండగట్టు దేవస్థానం అభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ.100 కోట్లు మంజూరు చేయడంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కీలకపాత్ర పోషించారని చొప్పదండి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం చుక్కారెడ్డి పేర్కొన్నారు.
చారిత్రాత్మక నిలయమైన ఖిల్లా రామాలయ బ్రహ్మోత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని కోరుతూ ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సోమవారం ఆహ్వానపత్రికను అందజేశారు.
ఎన్నో అవాంతరాలను అధిగమించి సింగరేణి కార్మికుల వారసులకు కారుణ్య నియామక ఉద్యోగాలు ఇప్పించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు.
Journalists Meet | తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ నేతృత్వంలో ఇవాళ సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరులో IJU 10వ ప్లీనరీ, TUWJ రెండో మహాసభ సమావేశాలు
విపక్షాలను వేధించేందుకు ఐటీ, ఈడీ, సీబీఐ లాంటి సంస్థలను పావులుగా వాడుకొంటున్న కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర మేకలు, గొర్రెల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్�
ఈడీ, ఐటీ దాడులకు భయపడేది లేదని.. తిరగబడుతామని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి హెచ్చరించారు. ఈ రెండింటిని కేంద్రం జేబు సంస్థలుగా మార్చుకొని తెలంగాణపై కక్ష సాధింపు చర�