ఎడాపెడా పన్నుల బాదుడే లక్ష్యంగా పెట్టుకున్న మోదీ సర్కారు.. ఎవరినీ వదలడం లేదు. ఏ రంగాన్నీ విడిచి పెట్టడం లేదు. కార్పొరేట్ పెద్దలకు కార్పెట్లు పరిచే కేంద్ర ప్రభుత్వం.. పేదలను మాత్రం ‘పన్ను’పోట్లతో చావగొడు�
తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవ ప్రతీక బతుకమ్మపై గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ చిన్నచూపు చూశారు. ఓ ఆలయ సందర్శనకు వచ్చిన గవర్నర్ను స్థానిక మహిళలు బతుకమ్మ ఆడాలని కోరగా, తాను ఆడనంటూ వెళ్లడం చర్చనీయాంశంగా మార�
గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. తెలంగాణ సర్కారుతోపాటు సీఎం కేసీఆర్ను అపఖ్యాతి పాలు చేసేందుకు తెలంగాణ గవర్నర్ కార్యాలయాన్ని రాజకీయ వేదికగా మార్చుకున్నా�
ఎమ్మెల్సీ కవిత మీద ఢిల్లీ ఎంపీ చేసిన ఆరోపణలను ఎన్నారైలమంతా తీవ్రంగా ఖండిస్తున్నామని టీఆర్ఎస్ ఎన్నారై సెల్ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్బిగాల పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో ఆదివారం నిర్వహించ�
ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలను ఖండించిన మంత్రి వేముల కవిత ఇంటిపై బీజేపీ దాడికి యత్నించడంపై ఆగ్రహం హైదరాబాద్, ఆగస్టు 22(నమస్తే తెలంగాణ): కేంద్రప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, వైఫల్యాలను ముఖ్యమంత్రి కే చంద్�
Mlc Kavitha| నందిపేట మండలం చౌడమ్మ కొండూరులో రాజ్యలక్ష్మీ సమేత నృసింహస్వామి ఆలయ జీర్ణోద్ధరణ, ప్రతిష్ఠాపన రెండో రోజు కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి.