MLC Kavita | తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కస్టడీని ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు మరో మూడు రోజులు పొడిగించింది. ఇప్పటికే కవితకు విధించిన ఏడు రోజుల కస్టడీ గడువు నేటితో ముగియడంతో.. ఈడీ అధికారులు ఆమెను ఇవాళ క�
MLC Kavita | అణగారిన వర్గాల ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి సర్కారు తీరని అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత ఎక్స్ (X)లో విమర్శించారు. ఈ మేరకు ఆమె ఒక పోస్టు పెట్టారు. ఇటీవల జారీచేసిన గ్రూప్ - 1 నోటిఫిక�
MLC Kavita | తెలంగాణ అసెంబ్లీలో చేసిన కులగణన తీర్మానంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. కులగణన తీర్మానం కేవలం కంటితుడుపు చర్య అని ఆమె కొట్టిపారేశారు. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి �
MLC Kavita | తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ (KCR) చేసిన ఉద్యమాలు అందరికీ స్ఫూర్తిదాయకమని, ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఓబీసీ హక్కుల సాధన ఉద్యమం సాగాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavita) పిలుపునిచ్�
MLC Kavita | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం టెండర్లను రద్దు చేయాలనే ఆలోచనను పక్కనపెట్టి ఆ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించా�
రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో, 11 ఏరియాల్లో విస్తరించి ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో ఈ నెల 27న గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలు జరగనున్నా యి. సంస్థలో పనిచేస్తున్న 39,832 మంది కార్మికులు ఎన్నికల్లో ఓటు �
ఎన్నికల సమయంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు కల్లబొల్లి మాటలు నమ్మొద్దని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రజలకు సూచించారు. జిల్లాకేంద్రంలోని 11వ డివిజన్లో ఉన్న 50 క్వార్టర్స్, పూజారి కాలనీ, బహుజన్ కాలనీ, అసద్ �
కత్తిదాడికి గురై యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దంపతులు బుధవారం పరామర్శిం�
ఉమ్మడి జిల్లాలోని తొమ్మిదికి తొమ్మిది అసెంబ్లీ సీట్లను బీఆర్ఎస్ గెలుస్తుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. గల్ఫ్, బీడీ కార్మికులు సహా అన్నివర్గాల సంక్షేమానికే సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని తెలిపారు. న�
భారత రాష్ట్ర సమితి మహిళాభ్యుదయ దిశా నిర్దేశంలో తనదైన శైలిని కలిగి ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మహిళలకోసం ప్రవేశపెట్టి అమలు పరుస్తున్న కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం మహిళలకోసం ఎంచుకున్న సం�
MLC Kavita | కాంగ్రెస్, బీజేపీల నేతలకు ఎన్నికల టైమ్లో వచ్చి ఓట్ల కోసం మాయమాటలు చెప్పడం అలవాటుగా మారిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. తెలంగాణ ప్రజలు రాజకీయంగా చాలా చైతన్యం కలిగి ఉన్నారని, కల్లబొల్ల�
సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ఢిల్లీలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన పోరాట ఫలితంగానే పార్లమెంట్లో బిల్లుకు మోక్షం కలిగిందని బీఆర్ఎస్ ఎన్నారై బృందం ప్రశంసించింది. బుధ
విభజన చట్టంలోని హామీలపై నిర్ణయం ప్రకటించాకే ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్కు రూ.42 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రకటించిన మోదీ.. తెలంగాణన