తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సింగరేణి సంబురాలు జరుపుకుంటున్న కార్మికులకు, వారి కుటుంబసభ్యులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సింగరేణ
తెలంగాణ ప్రజల సంక్షేమమే బీఆర్ఎస్ కార్యకర్తల కర్తవ్యమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. దేశంలో ఇప్పటి వరకు ఎవరూ చేయలేనన్ని మంచి పనులను సీఎం కేసీఆర్ చేసి చూపించారని, జరిగిన అభివృద్ధిని.. అంది
కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వంపై, బీఆర్ఎస్పై, ముఖ్యంగా తనపై ఉద్దేశపూర్వకంగా కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. సుకేశ్ చం
భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు సాధన పోరాటానికి ఎన్నారైలు మద్దతు తెలిపారు. వివిధ దేశాలకు చెందిన ఎన్నారైలు ఆదివారం హైదరాబాద్లో సమావేశమయ్యారు.
రాష్ట్రంలో ప్రముఖమైన బతుకమ్మ పండుగను జాగృతి ద్వారా ప్రపం చపటం మీద నిలిపిన వ్యక్తి కల్వకుంట్ల కవిత. జాగృతి ద్వారా సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు అనేక చారిత్ర క పుస్తకాలను ప్రచురించార
అదానీ కుంభకోణంలో ప్రజలు పెట్టుబడులు పెట్టిన జీవిత బీమా సంస్థ (LIC) డబ్బులు ఆవిరవుతుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) ప్రశ్నించారు.
అన్నింటా విఫలమైన మోదీ సర్కార్ను ఇంటికి పంపే సమయం ఆసన్నమైనదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పాలనను విస్మరించి, ప్రత్యర్థి పార్టీల పాలిత రాష్ర్టాలపై కత్తి గట్టడ
కేంద్ర ప్రాయోజిత పథకాల పేర్లను మార్చుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ఆ పథకాల్లో భాగంగా రాష్ట్రాలకు అందించే వాటాను మాత్రం పెంచడం లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు.
సనాతన ధర్మం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మండల కేంద్రంలోని కేదారేశ్వర ఆశ్రమంలో 57వ అఖిలాంధ్ర సాధు పరిషత్తు సభలు వైభవంగా కొనసాగుతున్నాయి.
ములుగు జిల్లా ప్రజల పోరాటం, సీఎం కేసీఆర్ ఆరాటంతోనే రామప్పకు యునెస్కో గుర్తింపు లభించిందని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.