దేశంలో సంకుచిత, ఉద్విగ్న, విద్వేషపూరిత, విభజన వాతావరణం ఉన్న తరుణంలో.. తెలంగాణ అస్తిత్వం కోసం, ప్రజల కోసం టీయూడబ్ల్యూజే ఎలా పోరాడిందో.. అట్లాగే జాతీయస్థాయిలో ఉద్యమాన్ని నిర్మించడానికి ఐజేయూతో కలుస్తున్నా�
అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తూ.. రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింప చేస్తున్న తెలంగాణ క్రీడాకారిణులు నిఖత్ జరీన్, ఇషాసింగ్ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందించారు. హైదరాబాద్లోని ఎమ్మెల్సీ నివాసంలో �
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహకరించకున్నా విద్యా వ్యవస్థలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. గత ఎనిమిదేండ్లుగా కేంద్రం తెలంగాణ పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్త�
సాహిత్య, సాంస్కృతిక, భాషా రంగాల్లో వివక్షపై తెలంగాణ ఉద్యమంలో ప్రజలను చైతన్యవంతుల్ని చేసినట్టే.. దేశంలో అన్యాయాలపై పోరాడాల్సిన అవసరం ఉన్న దని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుప�
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. బతుకుదెరువు కోసం ఖతార్ దేశానికి వెళ్లి అక్కడి జైలులో చిక్కుకున్న బాధితులను క్షేమంగా ఇంటికి రప్పించారు.
తెలంగాణ ఆడబిడ్డల పండుగ బతుకమ్మ వేడుకలు ప్రగతిభవన్లో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం ఎంగిలిపూల బతుకమ్మను తన తల్లి కల్వకుంట్ల శోభతో కలిసి ఆడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కవిత బత�
MLC Kavitha | రాష్ట్ర ప్రజలకు నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీక అన్నారు. ఇంటిల్లిపాదీ ఏకమై, ఊరువాడ ఒక్కచోట
ఆధారాలు లేని ఆరోపణలకు భయపడం ఎమ్మెల్సీ కవిత వెల్లడి హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ అంటే భయమని, అందుకే కేసీఆర్ను ఏమీ చేయలేక ఆయన చుట్టూ ఉన్నవాళ్లపై నిరాధారణమైన ఆరోపణలు చే
తెలుగు రాష్ట్రానికి చెందిన బిషప్ పూల ఆంథోనికి కార్డినల్ గా అరుదైన అవకాశం దక్కడం ఎంతో సంతోషించదగ్గ విషయమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. మంగళవారం ఆమె కంటోన్మెంట్లోని బిషప్ పూల ఆంథోనీ నివ
కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు. రాష్ర్టానికి కేంద్రం ఏమిచ్చిందో సమాధానం చెప్పాలని నిలదీశారు. జాతీయ స్థాయిలో పెరుగుతున్న నిరుద్యోగం, ఆకాశాన్నంటే ద్రవ్యోల్బణం�