కేసీఆర్- మ్యాన్ ఆఫ్ ది నేషన్' షార్ట్ ఫిలింను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం హైదరాబాద్లోని తన నివాసంలో ఆవిష్కరించారు. సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ అన్ని భారతీయ
తెలంగాణ బాల ఉద్యమకారిణి నీరుడు జయచంద్రికకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రూ.5 లక్షల ఆర్థిక సాయం చెక్కును అందజేశారు. జయచంద్రిక ఉన్నత విద్య కోసం దాత మనికొండ రంజిత్ ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకొచ్చారు. శు�
హోలీ పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, సత్యవతిరాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నాయకత్వంలో దినదినాభివృద్ధి సాధిస్తూ, అగ్రగామిగా నిలుస్తు�
ఘనంగా ముగిసిన కల్వకుంట్ల కవిత టీ-20 టోర్నీ హైదరాబాద్, ఆట ప్రతినిధి: కల్వకుంట్ల కవిత టీ20 (కేకేఆర్) కప్ను ఆర్సీసీ ఎలెవన్ జట్టు కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆర్సీసీ జట్టు 19 పరుగుల తేడాతో రెయోలి�
బీజేపీపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ముజీబుద్దీన్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ప్రమా�
హైదరాబాద్: గతంలో ఎన్నడూ లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థలు బలోపేతం అయ్యాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్