‘మీకు ఎమ్మెల్యేగా ఉన్న శ్రీధర్బాబు ఐదేళ్లలో ఏం చేసిండో చెప్పుమనండి. ఎవరైనా పని కోసం వెళ్తే ఇదేమైనా మా ప్రభుత్వమా అని తిరిగి పంపేటోడని విన్నా.. మరి అలాంటి వ్యక్తి మీకు అవసరమా? మనసున్న మనిషి పుట్ట మధూకర్న
‘బీఆర్ఎస్ను గెలిపిస్తే ప్రజలు గెలుస్తరు. బతుకులు బాగుంటయి. బీజేపీ, కాంగ్రెస్ గెలిస్తే కేవలం ఆ పార్టీలు మాత్రమే గెలుస్తయి. జీవితాలు ఆగమైతయి. రాష్ట్రం ఏర్పడితే చీకట్లు అలుముకుంటాయని, నీళ్లు రావని, కరువ�
రాష్ట్రమంతటా బలంగా పింక్ వేవ్ కనిపిస్తున్నదని, మూడోసారి సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చి దక్షిణాదిన తొలిసారి హ్యట్రిక్ సీఎంగా రికార్డు సృష్టిస్తారని శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బు�
కాంగ్రెస్ను నమ్మితే గోస పడుడే అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో బుధవారం బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించ�
స్వరాష్ట్రం కోసం మలిదశ ఉద్యమంలో పాల్గొన్నాం. ఉద్యమనేత కేసీఆర్ అడుగుజాడల్లో పనిచేశాం. అంతా అనుకున్నట్లుగానే తెలంగాణ ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించుకున్నాం. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి పర
బీఆర్ఎస్ పార్టీ అంటే ఆత్మీయత.. కాంగ్రెస్ అంటే అహంకారమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బోధన్లో బుధవారం నిర్వహించిన గౌడ కులస్తుల ఆత్మీయ సమ్మేళనానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికల సమయంలో మాత్రమ
తెలంగాణ పథకాల ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ఇక్కడ అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలకు అంతర్జాతీయంగా మరోసారి గుర్తింపు లభించింది. భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణను గుర్తించిన లండన
భారత జాగృతి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన బతుకమ్మ సంబురాలతో కోరుట్ల పట్టణం పులకించిపోయింది. ఆరు చోట్ల జరిగిన వేడుకలు అంబరాన్నంటాయి. ముఖ్య అతిథిగా హాజరైన భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ
నిజాం హయాంలో ప్రారంభమైన చెక్కర కర్మాగారాన్ని చంద్రబాబు అమ్ముతుంటే ప్రధాన ప్రతిపక్షం హోదాలో ఉండి చోద్యం చూసింది కాంగ్రెస్సేనని నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.
పూల పండుగతో ఆర్మూర్ పరవశించింది. బతుకమ్మ పాటలతో నవనాథపురం మార్మోగింది. తెలంగాణ సంస్కృతిలో భాగమైన ఈ సంబురాలకు మహిళలు పోటెత్తారు. మన జీవన విధానాన్ని కండ్లకు కట్టేలా పాటలు పాడుతూ, లయబద్ధంగా పాదాలు కదిపారు
భారత జాగృతి ఆధ్వర్యంలో బుధవారం బోధన్ పట్టణంలో పెద్ద ఎత్తున బతుకమ్మ సంబురాలు నిర్వహించనున్నారు. ఉదయమే పట్టణానికి చేరుకోనున్న జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సాయంత్రం వరకు వే�
MLC Kavitha | దేశరాజకీయాల్లో బీఆర్ఎస్ గేమ్చేంజర్ కాబోతున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధీమావ్యక్తంచేశారు. దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీలు అన్ని రంగాల్లో విఫలమయ్యాయని, ప్రాంతీయ పార్�
భారత జాగృతి మహారాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న బతుకమ్మ సంబురాలకు ఎమ్మెల్సీ, భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరుకానున్నారని భారత జాగృతి మహారాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ సుల్గే త�