బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో రాజకీయ కుట్రలో భాగంగానే ఆమెను అరెస్టు చేశారంటూ మండ�
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అత్యం త నాటకీయంగా.. పక్కా పథకం ప్రకారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను శుక్రవారం సాయంత్రం అరెస్టు చేశారు. ఎలాంటి ట్రాన్సి ట్ వారంట్ �
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్రెడ్డిని పోలీసులు తెల్లవారుజామున అరెస్టు చేయడంపై హరీశ్రావు తీవ్రంగా ఖండించారు.
బోధన్ పట్టణంలోని బీసీ హాస్టల్లో హత్యకుగురైన గాంధారి మండలం తిప్పారం తండాకు చెందిన డిగ్రీ విద్యార్థి హరియాల వెంకట్ కుటుంబసభ్యులను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్తో క�
ఉద్యమాలకు, పోరాటాలకు వరంగల్ పెట్టింది పేరు అని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు బీసీలకు ఇచ్చిన హామీలను అమలుచేసేలా బీసీ మేధావులు గళమెత్తాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలు�
కమ్మర్ పల్లి మండలం ఉపూర్ లో నిర్వహించనున్న అయ్యప్ప ఆలయ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని ఎమ్మెల్సీ కల్వ కుంట్ల కవి తను ఆలయ కమిటీ సభ్యులు, అయ్యప్ప మాల ధారులు ఆహ్వా నిం చారు.
అధికారం కోల్పోయామని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధైర్యపడొద్దని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ రూరల్ ని యోజకవర్గంలోని ఎంపీపీలు, బీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్లో ఎమ్మెల
అయోధ్య రామమందిరంలో వచ్చే నెల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ప్రతిష్ఠాపనతో కోట్లాది హిందువుల కల నిజం కాబోతున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.
బతుకు దెరువు కోసం ఇతర దేశానికి వెళ్లిన ఓ బాధితుడు ఏజెంట్ మోసంతో జైలు జీవితం అనుభవించి చివరికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల చొరవతో స్వగ్రామానికి చేరాడు. మండలంలోని యంచ గ్రామానికి చెందిన నూనె రాజు ఎనిమిది నెలల క్
సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత యువతదేనని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవాధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు.
నిజామాబాద్లో ఉన్నామా లేదా హైదరాబాద్లో ఉన్నామా అనుకునేంత స్థాయిలో నిజామాబాద్ను అభివృద్ధి చేసి, అద్భుతంగా తీర్చిదిద్దామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రతి ఇంటికీ తాగునీరు, ప్రతి గల్లీకి సీసీ
Mlc Kavitha | ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక అబద్దాలతో అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తుందని, ఆ పార్టీ అధికారంలోకి వస్తే కరెంటు రాదని, అందుకు కర్నాటక రాష్ట్రమే నిదర్శనమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవి�
ఓటు వేయకపోతే ప్రభుత్వాలను ప్రశ్నించే హక్కు ఉండదని, వ్యవస్థలు నిర్వీర్యమవుతాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో యువత క్రియాశీలక భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఓటు వేయక�
రేవంత్ బెదిరింపులకు భయపడేవాళ్లెవరూ ఇక్కడ లేరని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బోధన్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి షకీల్, కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిని కవిత తీవ్రంగా ఖండించార�