కమ్మర్ పల్లి మండలం ఉపూర్ లో నిర్వహించనున్న అయ్యప్ప ఆలయ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని ఎమ్మెల్సీ కల్వ కుంట్ల కవితను ఆలయ కమిటీ సభ్యులు, అయ్యప్ప మాల ధారులు ఆహ్వా నిం చారు. హైద రా బా ద్లో ఎమ్మెల్సీ కవి తను మంగళవారం కలిసి ఆహ్వాన పత్రికను అందజే శారు. కార్యక్ర మంలో అయ్యప్ప మాల ధా రులు రాజ్ వీర్, ఏపీ భాజ న్న, బోగ శ్యా మ్, మలికారున్జ్ పాలొ నా ్గ ్న రు.