కార్మిక చట్టాల సవరణ యోచనను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని, కార్మిక వ్యతిరేక విధానాలకు బీజేపీ స్వస్తి పలకాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కేంద్ర
వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించి కోడెలు మృతిచెందుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం ఆమె నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రంలో శ్రీ సీతారామ చంద్రస్
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం కించపరిచిందని నిజామాబాద్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు.
mlc kalvakuntla kavithaపెద్దపల్లి, ఏప్రిల్ 23( నమస్తే తెలంగాణ) : కుంభమేళా తరహాలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ నిర్వహించనుందని, ఇది యావద్ దేశంలోనే చారిత్రాత్మకం కానున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
MLC Kalvakuntla Kavitha | ఇవాళ వర్గల్ మండలం నాచారంగుట్ట సమీపంలో వెలసిన ధ్యానాంజనేయస్వామి ఆలయ 4వ వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన యజ్ఞ యాగ క్రతువులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అఖిలభారత హనుమాన్ దీక్షాపీఠా�
MLC Kalvakuntla Kavitha | శనివారం కూచారం గ్రామంలో జరిగిన హనుమాన్ జయంతి ఉత్సవాలకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజయ్యారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూచారం హనుమాన్�
దేశంలోని 30 కోట్ల మంది మైనార్టీలపై కాంగ్రెస్ కపట ప్రేమను చూపుతున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. వక్ఫ్ బిల్లుపై పార్లమెంట్లో జరిగిన చర్చలో పాల్గొనకుండా ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ �
దివంగత రిటైర్డ్ ఎస్ఈ గూడూరు మోహన్రెడ్డి సేవలు మరువలేనివని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. వలిగొండ మండలంలోని ఎదుళ్లగూడెం గ్రామానికి చెందిన గూడూరు మోహన్రెడ్డి సంతాప సభ శనివారం నిర్వహ
భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆదివారం భారత జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల ప్రశాంత్, ఎంపీటీసీల ఫోరం మాజీ రాష్ట్ర కన్వీనర్ దేవీ రవీందర్, బీఆర్ఎస్ ఉమ్మడి కొండపాక మండల
రాష్ట్రంలో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని, బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకునేదిలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వా�
MLC Kalvakuntla Kavitha | ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా.. జిల్లా సబ్ జైల్లో ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి సొసైటీ అధ్యక్షుడు లక్కినేని సుర�
MLC Kalvakuntla Kavitha | తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా తొలుత జిల్లా సబ్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ నాయకులను పార్టీ నాయకులతో కలిసి ములాఖత్ ద్వార�
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ నెల 3న పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా కేంద్రానికి రానున్నారు. మొదట తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేస్తారు.