పసుపుబోర్డు ఏర్పాటును బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వాగతించారు. క్వింటా పసుపునకు రూ.15 వేల కనీస మద్దతు ధర ప్రకటించాలని, పసుపు దిగుమతులపై నియంత్రణ విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశార�
పసుపు బోర్డు ఏర్పాటుకు ముఖ్య కారణం ఆనాటి ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత సుదీర్ఘ పోరాటమేనని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత సురేశ్ స్పష్టం చేశారు. జగిత్యాల రూరల్ మండలంలోని వెల్దుర్తి గ్రామంలో�
సుదీర్ఘ పోరాటాల ఫలితంగానే నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు ఏర్పాటైందని, ఈ ప్రాంత పసుపు రైతుల చిరకాల వాంఛ ఫలించిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. గతంలో ఎంపీగా ఉన్నప్పుడు ప్రస�
యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే ఎన్ఎస్యూఐ నాయకులు ధ్వంస రచనకు పాల్పడ్డారు. బీఆర్ఎస్ కార్యాలయంపై దాడిని మాజీ మంత్రి, బాల్కొ
ఎలాంటి షరతులు లేకుండా బేషరతుగా రైతులందరికీ రైతు భరోసా నిధులు ఇవ్వాలని ఎమ్మెల్సీ కల్వంకుంట్ల కవిత రా ష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ పథకానికి నిబంధనలు విధిస్తూ సీఎం రేవంత్రెడ్డి అన్నదాతలను మరిం
మెదక్ చర్చికి వందేండ్ల చరిత్ర ఉందని, ఉపాధి కల్పించడానికి చర్చి నిర్మాణం చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం క్రిస్మ స్ సందర్భంగా ఆమె మెదక్ చర్చిని సందర్శి�
మెదక్ జిల్లా కేంద్రంలో ఉన్న ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ ఎప్పుడు తెరిపిస్తారో చెప్పాలని ఎమ్మె ల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బుధవారం క్రిస్మస్ పండుగ, వందేళ్ల శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆమె మెదక్ చర�
వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో రుణాలు తీసుకున్న రైతుల భూములను వేలం వేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఎన్నికల ముందు ఓ మాట.. గెలిచాక మరో మాట మా
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కలిసే పనిచేస్తున్నాయని, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నప్పటికీ దానిని బీజేపీ నడిపిస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.
మూసీ ప్రాజెక్ట్ డీపీఆర్పై ప్రభుత్వం దాగుడు మూతలాడుతున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. సీవరేజ్ లైన్ల నిర్మాణానికి రూ.4100 కోట్ల డీపీఆర్ సమర్పించామని ప్రభుత్వం చెప్పడం విడ్డూరమని విమర్శి�
ఏడాదిగా మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై రేవంత్రెడ్డి సర్కారు ఆడుతున్న దాగుడుమూతలు బట్టబయలయ్యాయి. కూల్చివేతలు మొదలు డీపీఆర్.. ప్రపంచ బ్యాంకుకు రుణం కోసం నివేదిక.. అంచనా వ్యయం నుంచి కన్సల్టెంట్ టెండర్ల దా�
చేనేత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న జీఎస్టీ పన్నును రీయింబర్స్ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ అమలు ఎకడివరకు వచ్చిందో చెప్పాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమ
నేను జగిత్యాలకు రావడానికి పెద్ద కారణమే ఉన్నది. సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ తల్లి, బతుకమ్మ లేకుండా మన అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నడు. వాటిని అందరికీ వివరించి చెప్పడానికే వచ్చిన. తెలంగాణ త�