Mulugu | ఏటూరునాగారంలో నిర్మించిన అయ్యప్ప దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలను ఆదివారం ప్రారంభించారు. భద్రకాళి ఆలయ అర్చకులు రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేపట్టి ప్రతిష్టాపన ఉత్సవాలను ప్రారంభించా�
Special Trains | కేరళలోని పతినంతిట్ట జిల్లాలో కొలువైన శబరిగిరుల్లో కొలువైన అయ్యప్ప దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు తరలివెళ్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి సైతం పెద్ద ఎత్తున భక్తులు దర్శనానికి వెళ్తారు. ఈ క్రమం�
శబరిమలకు (Sabarimala) అయ్యప్ప భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో శబరిగిరులు అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. పెద్ద సంఖ్యలో మాలధారులు రావడంతో స్వామివారి దర్శనానికి 10 గంటల సమయం పడుతున్నది.
పడిపూజకు వెళ్లి వస్తున్న అయ్యప్ప మాలధారుల ఆటోను ఓ లారీ ఢీకొట్టిన ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురు భక్తులకు తీవ్రగాయాలయ్యాయి. ఘటనకు సంబంధించి ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం..
నాస్తికుడు బైరి నరేశ్, అయ్యప్ప స్వాముల మధ్య వాగ్వాదం జరిగి ఉద్రిక్తతతకు దారితీసింది. ఈ క్రమంలోనే కారు ఢీకొట్టడంతో ఓ అయ్యప్ప భక్తుడు గాయపడగా మిగతా భక్తులంతా కోపోద్రిక్తులయ్యారు. ఈ ఘటన మండల కేంద్రంలో సోమ
స్వామి అయ్యప్ప.. శరణం అయ్యప్ప.. మణికంఠ మందారం.. గురుస్వాములు బంగారం అంటూ కరిమళవాసుడు అయ్యప్ప స్వామిని కొలుస్తూ బుధవారం మెదక్లోని అయ్యప్ప దేవాలయంలో మండల మహాపడి పూజామహోత్సవం వైభవంగా నిర్వహించారు.
పాలమూరు అయ్యప్ప నామస్మరణతో మార్మోగింది. సోమవారం జిల్లా కేంద్రంలోని అయ్యప్పకొండపై ఆల య వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం రెడ్క్రాస్ ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన �
కమ్మర్ పల్లి మండలం ఉపూర్ లో నిర్వహించనున్న అయ్యప్ప ఆలయ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని ఎమ్మెల్సీ కల్వ కుంట్ల కవి తను ఆలయ కమిటీ సభ్యులు, అయ్యప్ప మాల ధారులు ఆహ్వా నిం చారు.
కఠోర దీక్షలు చేసే అయ్యప్ప స్వాముల కోసం వెలిసిన అయ్యప్ప స్వామి ఆలయ సన్నిధిలో మాలధారులకు నిత్యాన్నదానం నిర్వహిస్తూ అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నది హుస్నాబాద్ అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ. ప్రత్యేకంగా సిద�
Sabarimala | శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. రద్దీ ఎక్కువ కావడంతో అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు 20 గంటలకు పైగా సమయం పడుతోంది. క్యూలైన్ల నిర్వహణలో అధికారులు విఫలమయ్యారు. ఈ క�
వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి సందర్భంగా సోమవారం ఉప్పల్ నియోజకవర్గంలోని వేంకటేశ్వరస్వామి ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. వేకువ జామునే సమీపంలోని ఆలయాలకు తరలివెళ్లిన భక్తులు ఉత్తర ద్వారం గుండా స్వామివారి�
మండలంలోని ముల్లంగిలో అయ్యప్ప మహా పడిపూజను శనివారం ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప శరణుగోషతో గ్రామం మార్మోగింది. అయ్యప్పస్వామికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అయ్యప్పస్వామి దీక్ష అందరికీ మోక్షదాయకం.. స్వామియే శరణమయ్యప్ప.. స్మరణ శుభదాయకం. మనసారా అయ్యప్పస్వామిని కొలవడమే దీక్ష పరమార్థం. మండలకాలం దీక్ష పూర్తి చేసిన స్వాములు టెంకాయ అనే దేహంలో ఆత్మ అనే నెయ్యి పోసి శబ