BRS | తెలంగాణలో ఎన్నికలు ఏవైనా బీఆర్ఎస్ పార్టీ(BRS Party) విజయం ఖాయమని బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ(Mlc) కడియం శ్రీహరి జోస్యం చెప్పారు.
Bandi Sanjay | రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ను విమర్శించడానికే బీ జేపీ నేత బండి సంజయ్ పాదయాత్ర నిర్వహిస్తుంటే ప్రజలు అతడిని ఓ జోకర్లా చూస్తున్నారని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్న�
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం హనుమకొండ జిల్లా వేలేరు మండలం సోడాషపల్లిలో పర్యటించనున్నారు. సుమారు రూ.150 కోట్ల పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
జే.చొ క్కారావు(దేవాదుల) ఎత్తిపోతల పథకంలో మూడు దశలు పూర్తయితే అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఎమ్మెల్సీ కడియం శ్రీహ రి అన్నారు.
మోదీ ప్రధాని అయ్యాక దేశాభివృద్ధి శూన్యమని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం డివిజన్ కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు చింతకుంట్ల నరేందర్రెడ్డి నివాసంలో పార్టీ జిల్లా నాయకుడు బలిదె వెంక�
వైఎస్సార్టీపీ అధినేత షర్మిలను చూస్తే జాలేస్తున్నదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. ఆమెను ఎవరు రాజకీయంగా నడిపిస్తున్నారో తెలియదు కానీ, తప్పుడు సలహాలిస్తున్నారని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం లో పుట్టిన శిశువు మొదలు వృద్ధుల వరకు ఆరోగ్య సేవలను ఏదో ఒకరూపంలో ప్రభుత్వపరంగా సీఎం కేసీఆర్ అందిస్తున్నారని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు.
స్వాతంత్య్రం సిద్ధించిన 75 ఏళ్లలోనూ అభివృద్ధికి అమడ దూరంలో ఉన్న భారతదేశ గతిని మార్చాలనే సంకల్పంతోనే తెలంగాణ ఉద్యమ నేత, సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి జాతీయ పార్టీలతో పోరాటాలకు శ్రీకారం చ
ఈ నెల 19న ‘ఢిల్లీలో మాదిగల లొల్లి’ పేరిట నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ, రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ తెలిపారు.
తెలంగాణ ఏర్పడిన ఎనిమిదేండ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ర్టాభివృద్ధి కోసం ఒరగబెట్టిందేమీ లేదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.