MLC Kadiam Srihari | తెలంగాణలో ఔర్ ఏక్ దక్కా, మూడోసారి కేసీఆర్ సీయం కావడం పక్కా అని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ అభ్యర్థి కడియం శ్రీహరి అన్నారు. గురువారం జనగామ జిల్లా స్టేషన్ ఆయన విలేకరుల సమావేశం
తెలంగాణ రాజకీయాల్లో బాహుబలి సీఎం కేసీఆర్. రాష్ట్రంలో నంబర్ వన్ పార్టీ బీఆర్ఎస్. తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీ అని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. సోమవారం హనుమకొండలో
కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడకపోతే, కేసీఆర్ లేకపోతే తెలంగాణ భవిష్యత్తు ఎలా ఉండేదో ఒకసారి ఊహించుకుంటేనే భయం వేస్తున్నదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మండల కేంద్రంలోని సాయిగార్డెన్స్లో బొమ్మకల్లు, చిట్యాల, పోచంపల్లిలో గం�
బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన గురువారం జరిగిన రాష్ట్ర ప్రతినిధుల సమావేశంలో ఉమ్మడి జిల్లా నేతలు పాల్గొన్నారు.
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలించిందని, సీఎం కేసీఆర్ రాష్ట్రంలో సంపదను పెంచి పేద ప్రజలకు పంచుతుంటే.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మాత్రం దేశ సంపదను గుజరాత్ బాడా వ్యాపారులకు ధార�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నూతన పార్లమెంట్ భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. బుధవారం స్టేషన్ఘన్పూర్ల
పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో గ్రామాలు, పట్టణాలకు అవార్డులు వస్తున్నాయని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు.
Mlc Kadiam Srihari | ఉమ్మడి వరంగల్(Warangal ) జిల్లాకు సంబంధించి విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు సాధించకుండా ఏ ముఖం పెట్టుకొని వరంగల్లో నిరుద్యోగ మార్చ్ (Unemployment March) చేస్తారని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి(Kadiam Srihari) బీజేపీ నాయకులప�
దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు జరుగుతుండడంతో దీనిని చూసి ఓర్వలేకే బీజేపీ, కాంగ్రెస్ నేతలు కుట్రలకు పాల్పడుతూ ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు.
‘మోటర్లకు మీటర్లు పెట్టాలంటూ రాష్ట్ర ప్రభుత్వం మీద మోదీ సర్కారు ఒత్తిడి తెస్తున్నది. మాట విననందుకు రాష్ర్టానికి ఇవ్వాల్సిన 30వేల కోట్ల రూపాయలను అడ్డుకుంటున్నది. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో సం�
ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీర్ఎస్ పార్టీ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.