ప్రజాకవి కాళోజీ నారాయణరావును నిత్య చైతన్యదీప్తిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అభివర్ణించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాళోజీ చివరి వరకు పరితపించారని కొనియాడారు.
స్వరాష్ట్ర సాధకుడిగా కేసీఆర్ కీర్తి అజరామరమని ప్రముఖ కవి, గాయకుడు, ఎమ్మె ల్సీ దేశపతి శ్రీనివాస్ పేర్కొన్నారు. న్యూజిలాండ్ దేశంలోని ఆక్లాండ్ నగరంలో ఆదివా రం తెలంగాణ సెంట్రల్ అసోసియేషన్ నిర్వహించి
తెలంగాణ అస్తిత్వాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చాటేలా రచనలు చేసిన గొప్ప వ్యక్తి దాశరథి కృష్ణమాచార్య అని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ కొనియాడారు. ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన నైజాంలాంటి వ్యక్తిని ఎదురించిన అ�
నిజాం నిర్బంధాలను, రజాకార్ల దౌర్జన్యాలను ధిక్కరించిన త్యాగమూర్తి దాశరథి అని ప్రముఖ కవి, గాయకుడు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. సిద్దిపేటలో ఆదివారం రాత్రి వర కు జరిగిన మంజీరా రచయితల సంఘం 38వ వార్షి
తెలంగాణ చరిత్ర అంతా.. కాళోజీ నారాయణరావు చరిత్రే అని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ కొనియాడారు. హై దరాబాద్ తెలంగాణ భవన్లో సోమవారం ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతిని ఘనంగా నిర్వహించారు.
‘చీప్ మినిస్టర్.. నా మాట గుర్తుంచుకో.. మేము మళ్లీ అధికారంలోకి వచ్చిన రోజే సచివాలయం పరిసరాల్లో చెత్తా చెదారాన్ని తొలగిస్తాం.. మీలాంటి ఢిల్లీ గులాం తెలంగాణ ఆత్మగౌరవాన్ని అర్థం చేసుకుంటారని ఆశించలేం’ అని �
సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంపూర్ణ రుణమాఫీ సాధనకై జరిగిన కార్యాచరణ సమావేశంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు వం
నిత్య జీవన విధానాల నుంచే పాటలు వస్తాయని, ప్రముఖ కవి, గాయకుడు, శాసన మండలి సభ్యుడు దేశపతి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో ని సింగిల్విండో సమావేశపు హాల్లో నెలపొడుపు సాహిత్య స�
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి దాశరథి స్ఫూర్తినిచ్చారని, నిజాం కాలంలో ప్రజలు అనుభవించిన కష్టాలను, రైతుల బాధలను తన కవిత్వాలల్లో ప్రతిబింబేంచేలాచేయడమే కాకుండా నిరంకుశ పాలనపై తిరుగుబాటు చేసేలా చైత�
‘రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పత్రికా ప్రకటనల్లో ఎక్కడా జై తెలంగాణ అని లేదు. నాడు సమైక్యపాలనలో తెలంగాణ అనే మాటనే నిషేధిస్తే ఇప్పుడు రేవంత్రెడ్డి పాలనలో తెలంగాణ పదం మా�