‘రేవంత్రెడ్డి పొద్దంతా కాంగ్రెస్.. రాత్రి కాగానే బీజేపీ. రేవంత్, మోదీ కలిసి రైతులను ముంచిండ్రు. బడే భాయ్.. చోటే భాయ్ ఒకటైండ్రు. ఉచిత కరెంటు ఎత్తేసే కుట్ర జరుగుతున్నది. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టే ఆ
MLC Deshapati Srinivas | కరెంట్ అడిగితే చంద్రబాబు రైతులను కాల్చి చంపిండు. ఆ పోరాటంలో నుంచి పుట్టిందే గులాబీ జెండా. నీళ్లు వస్తాయంటే రైతులకు, ప్రజలకు నాడు నమ్మకం లేకుండే. మూడు సంవత్సరాలలో 24 గంటల కరెంట్ ఇచ్చి చూపించారు కేస�
‘తెలంగాణ ఎజెండాను సృష్టించింది కేసీఆర్. కేంద్ర మంత్రి పదవిని వదిలేసి తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టి, అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. అందుకే కేసీఆర్ అంటే తెలంగాణ ఆత్మగౌరవమే’ అని ఎమ్మెల్సీ దేశపతి �
తెలంగాణలో పగ, ప్రతీకారాలతో కాంగ్రెస్ సర్కార్ పాలన సాగుతున్నదని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. ఇది నోటీసుల, నోటిదూల సర్కార్ అని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శుక్రవారం ఎమ్మె�
కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఒక చరిత్ర.. ఆయన ఆమరణ దీక్ష, అమరుల త్యాగఫలంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కల సాకారమైంది’ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తెలిపారు.
ప్రజాకవి కాళోజీ నారాయణరావును నిత్య చైతన్యదీప్తిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అభివర్ణించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాళోజీ చివరి వరకు పరితపించారని కొనియాడారు.
స్వరాష్ట్ర సాధకుడిగా కేసీఆర్ కీర్తి అజరామరమని ప్రముఖ కవి, గాయకుడు, ఎమ్మె ల్సీ దేశపతి శ్రీనివాస్ పేర్కొన్నారు. న్యూజిలాండ్ దేశంలోని ఆక్లాండ్ నగరంలో ఆదివా రం తెలంగాణ సెంట్రల్ అసోసియేషన్ నిర్వహించి
తెలంగాణ అస్తిత్వాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చాటేలా రచనలు చేసిన గొప్ప వ్యక్తి దాశరథి కృష్ణమాచార్య అని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ కొనియాడారు. ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన నైజాంలాంటి వ్యక్తిని ఎదురించిన అ�
నిజాం నిర్బంధాలను, రజాకార్ల దౌర్జన్యాలను ధిక్కరించిన త్యాగమూర్తి దాశరథి అని ప్రముఖ కవి, గాయకుడు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. సిద్దిపేటలో ఆదివారం రాత్రి వర కు జరిగిన మంజీరా రచయితల సంఘం 38వ వార్షి
తెలంగాణ చరిత్ర అంతా.. కాళోజీ నారాయణరావు చరిత్రే అని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ కొనియాడారు. హై దరాబాద్ తెలంగాణ భవన్లో సోమవారం ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతిని ఘనంగా నిర్వహించారు.