ప్రజల జీవనంలో పరివర్తన ఇంజినీరింగ్ వల్లే సాధ్యమని కవి, గాయకుడు, శాసన మండలి సభ్యుడు దేశపతి శ్రీనివాస్ అన్నారు. కేయూ ఆడిటోరియంలో విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్ కాలేజీ(కో-ఎడ్యుకేషన్) ప్రిన్సిపాల్ మల్లారె�
నాడు సమాజంలో అసమానతలు రూపుమాపి ఎంతోమంది ప్రజలను చైతన్యవంతుల్ని చేసిన పూలే, అంబేద్కర్, జగ్జీవన్రామ్ భావనలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత నేడు ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ �
దేశానికి తెలంగాణ రాష్ట్రం ధాన్యాగారమని ఎమ్మెల్సీ, కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ అన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 51, 52, 59 డివిజన్ల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, ప్ర�
అసెంబ్లీ ఆవరణలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఎమ్మెల్సీల అభ్యర్థి దేశపతి శ్రీనివాస్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు దేశపతికి మంత్రి హరీశ్రావు శుభాకాంక్షలు తెలిపారు.