తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెంట నడుస్తూ పలు కేసుల్లో జైలుకుపోయిన చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, చేర్యాల మండలంలోని ఆకునూరుకు చెందిన సుంకరి మల్లేశంగౌడ్,
కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చర్చించుకుంటున్నారని కవి గాయకుడు , ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మహ
బీఆర్ఎస్ కరీంనగర్ అభ్యర్థి వినోద్కుమార్ అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ అని, ఆయనను గెలిపించుకుంటే కరీంనగర్కే కాకుండా తెలంగాణకు ఒక అభివృద్ధి కేంద్రంగా ఉంటారని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ స్పష్టం చ
రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉన్నదని, అకాల వర్షాలతో ఓ వైపు రైతులు తీవ్రంగా నష్టపోతే, మరోవైపు పంట రుణాలు చెల్లించాలంటూ బ్యాంకర్లు నోటీసులు పంపిస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీమంత్రి హరీ�
‘ఓయూ విద్యార్థుల అరెస్ట్, అసెంబ్లీ ముందు ఇనుప కంచెల విస్తరణ, వ్యవసాయ వర్సిటీ భూముల విషయంలో విద్యార్థుల జుట్టుపట్టి లాగడం.. ఇదీ కాంగ్రెస్ ప్రజాపాలన. కాంగ్రెస్ రావడం అంటే కష్టాలు రావడమేనని ప్రజలకు ఇప్ప�
బీఆర్ఎస్ అంటే నమ్మకమని, కాంగ్రెస్ పార్టీ అంటే నయవంచన అని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. రాష్ర్టాన్ని అభివృద్ధి చేయాలన్న ప్రేమ సీఎం కేసీఆర్కు తప్పా మరో ప్రాంతానికి చెం దిన వారికి ఎందుకుంటుందని ప్ర�
‘తెలంగాణ మోడల్' పుస్తకం తమ ప్రభుత్వం సాధించిన విజయ పరంపరకు అక్షర చిహ్నమని మంత్రి కే తారకరామారావు చెప్పారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో వెలువరించిన తెలంగాణ మోడల్ పు�
నమస్తే తెలంగాణ - ముల్కనూరు ప్రజా గ్రంథాలయం సంయుక్తంగా నిర్వహించిన ‘జాతీయ స్థాయి కథల పోటీ - 2022’ బహుమతి ప్రదానోత్సవాన్ని నేడు హైదరాబాద్లో నిర్వహించనున్నారు.
జీవితపు లోతుల్లోంచే గంభీరమైన కవిత్వం వస్తుందని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పేర్కొన్నారు. నగరంలోని ఫిలిమ్భవన్లో తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో సోమవారం జరిగిన సాహితీవేత్త డాక్టర్ గండ్ర లక్ష్మణ్ ర
సాహిత్యంలో అత్యంత క్లిష్టమైన ప్రక్రియ బాల సాహిత్యాన్ని సృశించడమేనని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. బాలల సాహిత్యం మెరుగైన సమాజాన్ని నెలకొల్పుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ సారస్వత పరిషత్త