ఉద్యమ నేత కేసీఆర్ ఉక్కు సం కల్పంతోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైదని కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ దండె విఠల్ పేర్కొన్నా రు. సోమవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశా�
ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదని ఈ నెల 3న హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు శుక్రవారం స్టే విధించింది. నిర్మల్ జిల్లా సారంగపూర్ జడ్పీటీసీ సభ్యుడు పత్తిరెడ్డి రాజే�
Dande Vithal | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఎమ్మెల్సీగా ఆయన ఎన్నికల చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అత్యున్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది. ఈ పిటిషన్పై తదుపరి విచారణను జులై�
బెజ్జూర్ మండలంలోని గ్రామాల్లో ఎమ్మెల్సీ దండె విఠల్, జడ్పీటీసీ పంద్రం పుష్పలత, నాయకులతో కలిసి పర్యటించారు. మర్తిడి గ్రామానికి చెందిన 30 మంది బీఎస్పీ నాయకులు బీఆర్ఎస్లో చేరగా వారికి ఎమ్మెల్సీ గులాబీ క�
మండల కేంద్రంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో ఈ నెల 5న నిర్వహించనున్న బీఆర్ఎస్ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు.
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్నే గెలిపించాలని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. ఆదివారం మండలంలోని మర్తిడి, లుంబీనీనగర్, తుమ్మలగూడ, కుకుడ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కును గెలిపించాలంటూ కౌటాల మండలంలో పార్టీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్సీ దండె విఠల్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నక్క �
కేసీఆర్ పదేళ్ల పాలనలో చేపట్టిన పథకాలు, అభివృద్ధే ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సకును గెలిపిస్తాయని ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ, సిర్పూర్ పార్లమెంట్ ఎన్నికల నియోజకవర్గ ఇన్చార్జి దండె వ�
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీ ఇవ్వాలని ఎమ్మెల్సీ దండె విఠల్, ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు కోరారు. ఆదివారం బెజ్జూర్ మండల కేంద్రంలోని వారసంతలో ఎన్న�
మండల కేంద్రంలో ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండె విఠల్ సమక్షంలో బీఎస్పీకి చెందిన నాయకులు, కార్యకర్తలు సోమవారం బీఆర్ఎస్లో చేరారు. బీఎస్పీ మండల అధ్యక్షుడు గోమాసె లాహాంచు, బండి రాజన్న, రౌతు మధుకర్, విలాస్, పెర�
మండలంలోని ముంజంపల్లి లో ఎమ్మెల్సీ దండె విఠల్ ఆధ్వ ర్యంలో గురువారం బీజేపీ జిల్లా అధికారి ప్రతినిధి డుబ్బు ల జనార్దన్, ఆయన అనుచ రులు 20 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వచ్చే లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగా గురువారం సిర్పూర్ నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని కాగజ్నగర్లో నిర్వహించనుంది.
రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నేడు (గురువారం) కాగజ్నగర్ పట్టణంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి నాయకులు,కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ, సిర్పూర్ �