రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆదిలాబాద్ ఎం పీ అభ్యర్థి ఆత్రం సక్కు గెలుపే ధ్యేయంగా కష్టపడుదామని ఎమ్మెల్సీ దండె విఠల్ పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలత�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే కోవలక్ష్మి నివాసంలో మంగళవారం రాత్రి అయ్యప్ప పడిపూజ ఘనంగా నిర్వహించారు. గూడెం అయ్యప్ప ఆలయ పూజారి పురుషోత్తమాచారి పూజ నిర్వహించగా, కోవ సోనేరావు
జిల్లా కేంద్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ జన్మదిన వేడుకలను శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. శ్రీహర్ష కాలేజీ ఆవరణలో కేక్ కట్చేశారు. అంతకుముందు హనుమాన్ ఆలయంలో ప
ఈ నెల 30వ తేదీన జరుగనున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం దక్కుతుందని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్ అన్నారు.
మంచిర్యాల, ఖానాపూర్ నియోజకవర్గాలు గులాబీ మయమయ్యాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. జిల్లా కేంద్రంలో నిర్వహించిన రోడ్ షో, జన్నారంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ సక్సెస్ అయ్యాయి.
“మంచిర్యాల నియోజకవర్గంలో గుండా రాజ్యం వద్దే వద్దు. కాంగ్రెస్ను నమ్మి ఓటెస్తే అన్యాయం, అక్రమం తప్ప మరొకటి ఉండదు. కర్ఫ్యూలు.. గొడవలు లేని ప్రశాంతవాతావరణం కావాలంటే బీఆర్ఎస్ పాలనే ముద్దు. గతంలో ఏ ప్రభుత్వ�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్ సమీపంలో శుక్రవారం నిర్వహించిన సీఎం కేసీఆర్ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడంతో గ్రాండ్ సక్సెస్ అయ్యింది.
ప్రాణహిత నది పక్క, రాజధానికి 320 కిలోమీటర్ల దూరం, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలకు సరిహద్దున ఉన్న కోటపల్లి మండలం ఒకప్పుడు కల్లోలిత ప్రాంతమని, 60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్, టీడీపీలు చిన్నచూపు చూశాయని ప్రభుత్వ వి
భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)కి పల్లెల్లోని కార్యకర్తలే బలమని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా దర్బార్ హాల్లో సోమవారం ఏర్పాటు చేస�
చదువులతల్లి బాసర సరస్వతీ అమ్మవారి క్షేత్రం గురువారం వసంత పంచమి శోభను సంతరించుకున్నది. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో కిక్కిరిసిపోయింది. వేకువ జామున 2 గంటల నుంచే అమ్మవారి దర్శనంతో పాటు చిన్నారుల అక్షరా�
ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం నిలబెడుతున్నదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు.