యూత్ కాంగ్రెస్ ఎన్నికల ఫలితాలు వరంగల్ తూర్పులో చిచ్చురేపాయి. ఇంతకాలం మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మధ్య అంతర్గతంగా ఉన్న వర్గపోరు ఒక్కసారిగా బహిర్గతమైంది. యూత్ కాంగ్రెస్ వరంగల్ జి�
చారిత్రక వరంగల్ను రాష్ట్ర రెండో రాజధానిగా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఆదివారం �
కాకతీయ కళాతోరణం రాచరికం కాదని.. అది ఓరుగల్లు రాజసం అని.. తెలంగాణ రాజముద్ర నుంచి తొలగించే నిర్ణయాన్ని వాయిదా వేయడం కాదు.. విరమించుకునే వరకూ నిరసనలు ఆపే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వి�
బీఆర్ఎస్ పార్టీని వీడేది లేదని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మాజీ ఎంపీ రామసహా
ఉమ్మడి వరంగల్ ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారని ఆ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. ఆదివారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి �
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్రమ అరెస్టుపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కవితను అరెస్టు చేయడం అంటే దేశంలోని మహిళ�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాసర్ వరంగల్ సీపీ అంబర్ కిశోర్�
అబద్ధాల కోరు.. అడ్డగోలు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎల్ఆర్ఎస్ విషయంలో ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్�
బీఆర్ఎస్లోని నేతలందరం సమష్టిగా పని చేసి, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురేస్తామని బీఆర్ఎస్ తూర్పు ఎన్నికల ఇన్చార్జి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ స్పష్టం చేశారు. ఈ నెల 30�
అసెంబ్లీ ఎన్నికల వేళ కుల మతాలకతీతంగా మంత్రి కేటీఆర్కు జైకొడుతున్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సహకారంతో కులవృత్తులకు జీవం పోయడం, అన్ని వర్గాలకు ప్రోత్సాహం అందించినందుకు కృతజ్ఞతగా మద్దతు తెలుపుతు�
సోనియాను దయ్యం, భూతం అన్న రేవంత్ తమ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడైపోయాడని కాంగ్రెస్ పార్టీ నేతలు తలలు పట్టుకొంటున్నారని, సమయం రాగానే ఆయనకు పిండం పెట్టేందుకు ఆ పార్టీ నేతలు సిద్ధంగా ఉన్నారని మంత్రి శ్రీన�
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి అందుతున్నాయని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేం
దేశంలో ఎక్క డా లేనివిధంగా తొలిసారి తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గొర్రెల పంపణీ పథకాన్ని గొల్ల, కురుమలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్