“కాంగ్రెస్ను నమ్మితే ఆగమవుతం.. ఆరు గ్యారంటీల మాట దేవుడెరుగు. ఆరు నెలలకో ముఖ్యమంత్రి మారుతడు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ చేతిలో రాష్ట్రం ఉంటేనే బాగుంటుంది.
తెలంగాణలో బీఆర్ఎస్తోనే సమగ్రాభివృద్ధి జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెసోళ్లు అభివృద్ధి చేయడానికి ఏమీ లేదు. ఎన్నికల వేళ కనిపించే కాంగ్రెసోళ్లను నమ్మవద్దు. అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్కు మరోసారి ఓటేయాల�
బీఆర్ఎస్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని పార్టీ హుస్నాబాద్ అభ్యర్థి, ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని అమ్మనగుర్తి, గుండ్లపల్లి, నల్లానిరామయ్యపల్లి, గొడిశాల, బొమ్మకల్�
ఎమ్మెల్యేగా హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ ప్రజలను కోరారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలువురు బీఆర్ఎస్ అభ్యర్థులు బుధవారం అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేశారు. ముందుగా కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాల్లో పూజలు చేసి, వేలాది మంది అభిమానులు, కార్యకర్తల మధ్య నియోజకవర్�
తనను మరోసారి హుస్నాబాద్ ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని బీఆర్ఎస్ అభ్యర్థి వొడితల సతీశ్కుమార్ విజ్ఞప్తి చేశారు. గతంలో రెండు సార్లు తనకు అవకాశమిస్తే హుస్నాబాద్ను ఎంతో అభివృద్ధి చేశానని చెప్పారు.
తొమ్మిదేండ్ల కేసీఆర్ పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులను చూసి బీఆర్ఎస్ను ఆదరించాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి వొడితల సతీశ్కుమార్ ప్రజలకు విజ్ఞప్తిచేశారు.
నాటిపాలనలో అధ్వానంగా మారిన కల్వల ప్రాజెక్టుకు పునర్జీవం పోసుకోబోతున్నది. స్వరాష్ట్రంలో పునర్నిర్మాణానికి అడుగుపడింది. ఇచ్చిన మాటమేరకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ �
‘కరువు కాటకాలతో తండ్లాడిన హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దాం. ఇప్పటి వరకు 7వేల కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి పనులు చేశాం. గడపగడపకూ సంక్షేమ పథకాలను అందించాం’ అని హుస్నాబాద్ ఎమ్మ�
కరువు కాటకాలు ఉన్న ప్రాంతాల ప్రజల గొంతు తడిపిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో ఆడబిడ్డలు బిందెలు పట్�
కార్యకర్తలే పార్టీకి బలమని, కేసీఆరే దేశానికి శ్రీరామరక్ష అని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ అన్నారు. మండలానికి చెందిన 13 గ్రామాల నాయకులు, కార్యకర్తలకు బుధవారం మొలంగూర్ క్రాస్రోడ్డులోని వ�
ఒకప్పుడు కరువు కాటకాలతో అల్లాడిన హుస్నాబాద్ ప్రాంతం ఇప్పుడు ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. సీఎం కేసీఆర్కు సెంటిమెంట్ గల నియోజకవర్గం కావడం, మంత్రులు తన్నీరు హరీశ్రావు, కేటీఆర్, ఎమ్మె ల్యే వొడితెల సత�