సీసీ కెమెరాలతో నేరాలు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయవచ్చని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ పేర్కొన్నారు. మండలంలోని చిన్న ముల్కనూరు గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను గురువారం కరీ�
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ పేర్కొన్నారు. రామంచలో సర్పంచ్ గుంటి మాధవీతిరుపతి ఆధ్వర్యంలో 100 మందికి పైగా వివి�