‘కాంగ్రెస్ తెచ్చిన ప్రజాపాలన అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేపై దాడి చేయడం..ప్రశ్నించే వారి గొంతులు నొక్కడమేనా?’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వి�
అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడుపై కాంగ్రెస్ సీనియర్ నేత, నాగర్కర్నూల్ లోక్సభ సభ్యుడు మల్లు రవి దాడి చేశాడు. ప్రొటోకాల్ విషయమై ప్రశ్నించినందుకు ఆగ్రహంతో ఊగిపోయి ‘ఎవడ్రా నువ్వు’ అంటూ ఎమ్మెల�
అలంపూర్ నియోజకవర్గం అయిజ మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే విజయుడు హాజరుకానుండగా.. ముందస్తుగానే కాంగ్రెస్ �
రైతులు పండించిన పత్తిని ఎందుకు కొనుగోలు చేయడంలేదని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సీసీఐ అధికారుల ను నిలదీశారు. సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలంలోని శ్రీ వరసిద్ధి వినాయక కాటన్ మిల్లును ఎమ్మె
అస్వస్థతకు గురై జిల్లా ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న ఎర్రవల్లి మండలం ధర్మవరం బీసీ సంక్షేమ శాఖ హాస్టల్ విద్యార్థులను అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు (MLA Vijayudu) పరామర్శించారు.
రైతన్నలకు యూరియా కొరత లేకుండా చూడాలని జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు బుధవారం హైదరాబాద్లో రాష్ట్ర వ్యవసాయ కార్యదర్శి రఘునందన్రావును కలిసి విన్నవించారు.
రేవంత్ సర్కార్ విద్యార్థుల భవిష్యత్తును గాలికొదిలేసిందని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ధ్వజమెత్తారు. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలో ఉన్న మహాత్మా జ్యోతిరావు ఫూలే పాఠశాలలో నెలకొన్న సమస్యలు ప
జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలో అకాల వర్షానికి పూర్తిగా తడిచిపోయిన పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు డిమాండ్ చేశారు.
MLA Vijayudu | అలంపూర్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి మండలం కొండేరు స్టేజి దగ్గర వడ్లు కొనుగోలు కేంద్రాన్ని గురువారం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ప్రారంభించారు.