BRS | ఇథనాల్ ఫ్యాక్టరీగా(Ethanol company) వ్యతిరేకంగా ప్రజల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద దన్వాడ గ్రామంలో జీఆర్ఎఫ్ ఇథనాల్ కంపెనీని రద్దు చేయాలని గ్రామస్తులు చేపడుతున్న రిల
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దుష్టపాలన తారాస్థాయికి చేరుకుందని వారికి రాబోయే కాలంలో ప్రజలే బుద్ధిచెబుతారని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు.
‘రైతులు అధైర్యపడొద్దు.. ఆర్డీఎస్ చివరి ఆయకట్టు వరకు సాగునీళ్లిస్తాం’.. అని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. యాసంగిలో సాగు చేసిన పంటలకు సాగునీటి సరఫరాకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అలంపూర
కస్తూర్బా పాఠశాల విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని ఎమ్మెల్యే విజయుడు ప్రినిపాల్ పరిమళను సూచించారు. మండలంలోని కలుగోట్ల గ్రామంలోని కస్తూర్బా పాఠశాలను అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు మంగళవారం తనిఖీ
జోగుళాంబ గద్వాల జిల్లా తుమ్మిళ్ల లిఫ్ట్ వద్ద అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడిపై అధికార కాంగ్రెస్ పార్టీ జులుం ప్రదర్శించింది. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ ప్రొటోకాల్ పద్ధతినే అపహా
తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి (Thummilla Lift) నీటి విడుదలపై వివాదం ఏర్పడింది. మంగళవారం ఉదయం రాజోలి మండలంలోని తుమ్మిళ్ల లిఫ్టు మోటార్లను స్థానిక ఎమ్మెల్యే విజయుడు ఆన్ చేసి నీళ్లు విడుదల చేశారు.
మండలకేంద్రంలోని జెడ్పీ హైస్కూల్లో గురువారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే విజయుడు ముఖ్యఅతిథిగా హాజరై వి ద్యార్థులకు మాత్రలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన
నడిగడ్డకు కూతవేటు దూరంలో కృష్ణా-తుంగభద్రా నదులు ప్రవహిస్తున్నా.. కాంగ్రెస్ పాలనలో నడిగడ్డ ప్రజలు తా గు, సాగునీటి కోసం గోస పడుతున్నా ప్రభు త్వం పట్టించుకోకుండా మొద్దు నిద్రపోతున్నదని, వీరి కళ్లు తెరిపిం
జిల్లాలో రైతులు సాగు చేసిన పంటలకు సాగునీరందక ఎండిపోతున్నాయని, పంటల నష్టాన్ని అంచనా వేయడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరుతూ గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, విజయుడు మ�
రాష్ట్ర శాసనసభకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ నుంచి బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన విజయుడు ఎన్నికను సవాల్ చేస్తూ బీఎస్పీ అభ్యర్థి ప్రసన్నకుమార్ ఎన్నికల పిటిషన
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఎ మ్మెల్సీ ఉప ఎన్నికకు సోమవారం నాటికి 16 నామినేషన్లు.. మొత్తంగా 28 సెట్లు దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. బీఆర్ఎస్ అభ్య ర్థి నవీన్కుమార్రెడ్డి, గద్వా
ఓం నమశ్శివాయ.. హ రహర మహాదేవ.. శంభో శంకరా.. అంటూ శివనామస్మరణతో అలంపూర్ క్షేత్రం మార్మోగింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని లింగోద్భ వ కాలంలో బోళా శంకరుడిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల ను�