ఎమ్మెల్సీ కవిత కోరుట్ల అభ్యర్థి సంజయ్ కల్వకుంట్లకు మద్దతుగా గురువారం నిర్వహించిన ప్రచారం గ్రాండ్ సక్సెస్ అయింది. ప్రజానీకం బ్రహ్మరథం పట్టింది. మెట్పల్లి మండలం బండ లింగాపూర్,
‘బీఆర్ఎస్ను గెలిపిస్తే ప్రజలు గెలుస్తరు. బతుకులు బాగుంటయి. బీజేపీ, కాంగ్రెస్ గెలిస్తే కేవలం ఆ పార్టీలు మాత్రమే గెలుస్తయి. జీవితాలు ఆగమైతయి. రాష్ట్రం ఏర్పడితే చీకట్లు అలుముకుంటాయని, నీళ్లు రావని, కరువ�
‘గతంలో రాష్ర్టాన్ని ఎన్నో పార్టీలు పాలించినా చేసింది శూన్యం. ప్రజలను గోసపెట్టినయి. కనీస అవసరాలు కూడా తీర్చలేదు. కానీ 65 ఏండ్లలో జరుగని అభివృద్ధి, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో కేవలం తొమ్మిదేళ్లలో జర�
‘కాంగ్రెస్, బీజేపీలతో ఒరిగేదేం లేదు. ఆ పార్టీ నాయకులకు ఏది చేతకాదు. అది చేస్తాం.. ఇది చేస్తామని నానా హంగామా చేయడం తప్ప ఆచరణ సాధ్యంకాదు. వాళ్లు ఇచ్చేవన్నీ ఫేక్ హామీలే.
బీఆర్ఎస్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలంతా సంతోషంగా ఉన్నరు. మన వెంటే ఉన్నరు. వచ్చే ఎన్నికల్లో విజయం మనదేనని’ కోరుట్ల అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ధీమా వ్యక్తం చేశారు.
CM KCR | బీడీ కార్మికులు కష్టజీవులు.. వారి బాధలను కండ్లారా చూశాను అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమోషన్ అయ్యారు. ఎవరూ దరఖాస్తు పెట్టకముందే బీడీ కార్మికులకు పెన్షన్లు మంజూరు చేశాను. కొత్తగా నమోదైన బ�
అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో ఏర్పడిన కోరుట్ల నియోజకవర్గం, స్వరాష్ట్రంలో దూసుకెళ్లింది. గడిచిన తొమ్మిదేండ్లలో ప్రగతి పరుగులు తీసింది. సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి, ఎమ్మెల్యే కల్వకుంట
ఎన్నికల ప్రచారంలో భాగంగా కోరుట్లలో శుక్రవారం సాయంత్రం జరిగే ప్రజాఆశీర్వాద సభకు రాష్ట్ర రథసారథి, బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు రానున్నారు.
కోరుట్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ దూసుకెళ్తున్నది. ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నది. అందరికీ ముందుగానే జనంలోకి వెళ్లిన గులాబీ దళం, ప్రజలతో మమేకం అవుతుండగా, బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కల్వకుంట్లకు ఊ�
ఎన్నికలు వస్తున్నాయని మీ వద్దకు వచ్చి ఏదేదో మాట్లాడే ప్రతిపక్షాల మాటలతో ఆగం కావద్దు. వాళ్లు నోటికి ఏదొస్తే అది చెబుతరు. సాధ్యంకాని హామీలు ఇస్తరు. వాళ్లతో అయ్యేది లేదు. పోయేది లేదు. ఒకసారి ఆలోచించండి.
జంట పట్టణాలతో విలసిల్లుతూ, సేద్యఖిల్లాగా పేరుగాంచిన కోరుట్ల నియోజకవర్గం ప్రగతి పథంలో పయనిస్తున్నది. సమైక్య పాలనలో అభివృద్ధికి ఆమడదూరంలో మగ్గిన ఈ ప్రాంతం, స్వరాష్ట్రంలో, జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వా�
పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర సర్కారు, ఆరోగ్యానికీ అధిక ప్రాధాన్యమిస్తున్నది. వైద్యరంగంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుడుతూ దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి వైద్యంతో భరోసా ఇస్తున్నది.